Home » AP
అమరావతి : అసెంబ్లీలో మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో మొత్తం రూ.2 లక్షల 26వేల 117 కోట్లు కేటాయించగా..ఈ బడ్జెట్ 2018 కంటే 18.38 శాతం పెరిగింది. అమరావతి వేదికగా మంత్రి యనమల మూడవ బడ్జెట్ కాగా…మంత్రి యనమల కెరి�
అమరావతి : దేశంలోనే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ను తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు.రూ.81.554 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించి ఖర్చు పెట్టామని ఏపీ అసెంబ్లీ సమావేశాలలో సీఎం చంద్రబాబు తెలిపారు. 2004 నుంచి 2014 వరకు రాష్ట్రంలో రైతులంతా పలు సమ�
అమరావతి : ఏపీ అసెంబ్లీలో ఫిబ్రవరి 5న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం తెలిపింది. బడ్జెట్ సుమారు రూ.2.26లక్షల కోట్ల మేర ఉండే అవకాశముంది. ఉదయం 11.45 గంటలకు ఆర్థి�
ఢిల్లీ : టీడీపీ దిొంగ ఓట్లు తొలగించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఈసీకి కంప్లయిట్ చేశారు. దొంగతనంగా ఓట్లను చేర్పిస్తూ…తమ పార్టీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని…అంతేగాకుండా పోలీసు ఉన్నతాధికారులు సైతం సర్కార్కి కొమ్�
విజయవాడ : ఏపీ ఆర్టీసీ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త సేవల దిశగా అడుగులు వేస్తోంది. ఇంటింటికీ పార్శిల్స్ డెలివరీ కార్యక్రమాన్ని మరింతగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది.
విజయవాడ : ఏపీ పోస్టల్ సర్కిల్ 46 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) పోస్టుల భర్తీలకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఖాళీలు : సర్కిల్ అండ్ అడ్మినిస్ట్రేట్ కార్యాలయంలో 13, సబార్డినేట్ కార్యాలయంలో 33 పోస్టులున్నాయి. అర్హత : పదో తరగతి లేదా ఐటీఐ పాస్ అయి ఉండ
నవ్యాంధ్ర రాజధానిలో తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభానికి సిద్ధమైంది.
కంభం : భర్తకు చిన్న గాయం తగిలితే చాలు భార్య మనసు విలవల్లాడిపోతుంది. అటువంటిది ఓ భార్య భర్తను చంపించేసి ఆ డెడ్ బాడీని చూసి విరగబడి నవ్విన ఘటన స్థానికులను విస్తుపోయేలా చేసింది. వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలను కూల్చేస్తున్నాయి. ఈ క్రమంలో వి�
విజయవాడ : బాబు ఆటోవాలాగా మారిపోయారు. ఖాకీ షర్ట్ వేసుకున్న బాబు ఆటో తోలారు. ప్రతొక్క ఆటోకు పచ్చజెండా పెట్టుకోవాలని…ఆటో వెనుక భాగంలో థాంక్స్ సీఎం సార్ అంటూ బోర్డు పెట్టుకోవాలంటున్నారు బాబు. ఆటో డ్రైవర్లకు పెద్దన్నగా తానుంటానని..వారి సమస్యలన
హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్ తరువాత ప్రముఖుల నుండి పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ కుమార్ ప్రధాని నరేంద్రమోడీని ఉద్ధేశించి కాస్తంత ఘాటుగా స్పందించారు తన ట్విట్టర్ లో. ‘ప్రధాని నరేంద్రమోదీ జీ..ఏపీ విభజ�