Home » AP
విజయవాడ : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జనవరి 30వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయసభలనుద్దేశించి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ఈ సమావేశాలకు కూడా ప్రదాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ దూరంగా ఉంది. సమావేశాల ప్రారంభాన
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను సాధ్యమైనంతవరకు ప్రైవేట్ స్కూళ్లకు పంపించేందుకు మొగ్గు చూపుతుండటం మనందరం చూస్తూనే ఉన్నాం. ఎల్ కేజీ నుంచి లక్షల రూపాయల ఫీజులు కట్టి తమ బిడ్డకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వ పాఠ
విజయవాడ : ఏపీ బడ్జెట్ సమావేశాలు జనవరి 30వ తేదీన స్టార్ట్ అయ్యాయి. తొలి రోజు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. ఏపీకి ఇస్తామన్న హోదా కేంద్రం ఇవ్వలేదని..కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ఏన్టీఆర్ చెప్పి�
గురుకుల విద్యాలయాల సంస్థ ఏపీ రాష్ట్రంలోని 38 సాధారణ, 12 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2019-20కి గాను ఐదో తరగతి (ఈఎం)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హత : సంబంధిత జిల్లాల్లో 2017-18, 2018-19 విద్యా సంవత్సరాల్లో నిరవధికంగా ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది.
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యంలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ నేతృత్వంలో ఢిల్లీ వెళ్లిన ఉత్తరాంధ్ర వాసులు నల్ల దుస్తులతో ఏపీ భవన్ అంబేడ్కర్ విగ్రహం ఎదు�
జగ్గయ్యపేట: టెక్నాలజీ రోజుకు ఎంతగా డెవలప్ అవుతోందో..అంతేస్థాయిలో మూఢనమ్మకాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రాల ముసుగులో మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడో భూతవైద్యుడు. ఈ సంఘటన కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేటలో చోటుచేసుకుంది. జగ్గయ్�
ఫ్రెండ్ దివ్యకు జీబీ సిండ్రోమ్ వ్యాధి స్నేహితురాల్ని బ్రతికించుకోవటానికి వినూత్న ప్రదర్శన మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్లో ఫ్లాష్ మాబ్ మేము సైతం అన్న కేరాఫ్ కంచరపాలెం సినిమా నటులు విశాఖ : అరుదైన వ్యాధితో మృత్యువుతో పోరాడుతున్న ది�
అమరావతి : ఏపీలో మరోసారి ప్రత్యేక హోదా హీట్ పెరిగింది. అసెంబ్లీ..పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు రానున్న క్రమంలో మరోసారి పార్టీలన్నీ విభజన హామీల సాధనకు ఆందోళన బాట పట్టాయి. ఈ క్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అధ్యక్షతను అఖిలపక్షం సమా�
అనంతపురం : జిల్లాలో కియా కంపెనీ తయారు చేసిన తొలి కారు ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. దక్షిణ కొరియాకు చెందిన ప్రతిష్ఠాత్మక కియా మోటార్స్ కార్ల పరిశ్రమ నుంచి తొలికారు జనవరి 29న తొలి కారును ఏపీ సీఎం చంద్రబాబు కారును ఆవిష్కరించనున్నారు. రూ.13,500 కోట�