AP

    క్లాస్ రూంలో యాసిడ్ బాటిల్స్ : విద్యార్ధులకు గాయాలు  

    January 29, 2019 / 04:23 AM IST

    తిరుపతి : టీచర్స్ నిర్లక్ష్యానికి చిన్నారులు కాలిన గాయాలతో ఆసుపత్రిలో అల్లాడిపోతున్నారు.క్లాస్ రూమ్ లో యాసిడ్ బాటిల్స్ పగిలిపోవటంతో ఆరుగురు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి రూరల్ మండలం చెర్లోల్లిలో ఈ ఘోరం చోటుచేసుకుంది. చెర్లోల

    కాక రేపుతున్న కాకినాడ : ఎంపీ సీటుపై ఉత్కంఠ  

    January 28, 2019 / 09:56 AM IST

    తూర్పు గోదావరి :  కాకినాడలో పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. కాకినాడ నుంచి ఎంపీగా ఎవరు పోటీ చేస్తారన్న దానిపై అన్ని పార్టీల్లోనూ….ఉత్కంఠ రేపుతోంది. మూడు పార్టీల నేతలు…క్లారిటీ ఇవ్వకపోవడంతో నేతు, కార్యకర్తల్లో టెన్షన్ పెరిగిపోతోంది. కాకి

    పాంచ్ పటాక : ఆసక్తికరంగా పలాస పొలిటిక్స్

    January 28, 2019 / 09:21 AM IST

    అంతర్జాతీయ స్థాయిలో పలాస జీడిపప్పుకు పేటెంట్  2014 ఎన్నికల్లో గౌతు శ్యాం సుందర్ శివాజీ గెలుపు కుమార్తె శిరీషను వారసురాలిగా ప్రకటించిన శివాజీ జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న శిరీష శ్రీకాకుళం  : పలాస రాజకీయాలు ఆసక్తికరంగా మార�

    బాబు లక్ష్యం అదే : సైబరాబాద్‌ని నిర్మించింది నేనే – బాబు

    January 27, 2019 / 12:41 PM IST

    విజయవాడ : తాను చేసిన అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగరాలకు తోడు సైబరాబాద్‌ అనే నగరాన్ని నిర్మించానని గుర్తు చేశారు. ఎవరు ఒప్�

    ఫెడరల్ ఫ్రంట్ : కేసీఆర్ ఏపీ టూర్ !

    January 26, 2019 / 11:33 AM IST

    పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు ఫిబ్రవరిలో అమరావతికి వెళ్లే అవకాశం ఫెడరల్ ఫ్రంట్ వైపు వైసీపీ అడుగులు కేటీఆర్, జగన్ మధ్య తొలిదశ చర్చలు అమరావతి కేంద్రంగా రెండోదఫా చర్చలు హైదరాబాద్ : ఫెడరల్ ఫ్రంట

    టీడీపీ పార్లమెంటరీ మీటింగ్ : ఎంపీలకు బాబు దిశా..నిర్దేశం

    January 26, 2019 / 08:54 AM IST

    విజయవాడ : రిపబ్లిక్ డే రోజున టీడీపీ ఎంపీలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిశా..నిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని..కేంద్రం ఏపీపై వివక్ష కొనసాగిస్తోందని..దీనిని ఎండగట్టాలని సూచించారు. జనవరి 26వ తేదీన టీడీపీ పార్లమెంటరీ సమావేశం జర�

    ఈవీఎంల వినియోగాన్ని వ్యతిరేకించాలని నిర్ణయం

    January 26, 2019 / 07:58 AM IST

    కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, తదితర అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

    జగన్ చేతిలో ఏపీని పెడితే.. బిర్యానీలా తినేస్తాడు : నాగబాబు బరస్ట్

    January 26, 2019 / 07:42 AM IST

    వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై నాగబాబు మరోసారి ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆయన చేతికిస్తే బిర్యానీ చేసుకుని తినేస్తాడంటూ విమర్శలకు దిగారు. మై ఛానల్, నా ఇష్టం పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నటుడు నాగబాబు ఏపీ రాజకీయ నాయకులను ఏకిపార�

    మంత్రికి కృతజ్ఞతలు : ఆటోవాలాగా అచ్చెన్నాయుడు

    January 25, 2019 / 01:20 PM IST

    శ్రీకాకుళం : రాష్ర్ట రవాణా శాఖా మంత్రి అచ్చెన్నాయుడు ఆటోవాలాగా మారిపోయారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగే జయహో బీసీ కార్యక్రమానికి జనవరి 25వ తేదీ నిమ్మాడలోని తన ఇంటినుంచి ఆటో నడుపుతూ వెళ్ళడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అనూహ్యంగా అచ్చెన్నా�

    ఏపీ పవర్ పొలిటిక్స్ : రాజకీయాలు రసవత్తరం

    January 25, 2019 / 12:45 PM IST

    విజయవాడ : ఏపీ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడానికి నెల రోజుల సమయం ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి రగులుకొంది. ప్రధాన పార్టీ టీడీపీ..ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్…అధికారంలోకి రావాలని యోచిస్తున్న జనసేన పార్టీలు పక�

10TV Telugu News