Home » AP
తిరుపతి : టీచర్స్ నిర్లక్ష్యానికి చిన్నారులు కాలిన గాయాలతో ఆసుపత్రిలో అల్లాడిపోతున్నారు.క్లాస్ రూమ్ లో యాసిడ్ బాటిల్స్ పగిలిపోవటంతో ఆరుగురు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి రూరల్ మండలం చెర్లోల్లిలో ఈ ఘోరం చోటుచేసుకుంది. చెర్లోల
తూర్పు గోదావరి : కాకినాడలో పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. కాకినాడ నుంచి ఎంపీగా ఎవరు పోటీ చేస్తారన్న దానిపై అన్ని పార్టీల్లోనూ….ఉత్కంఠ రేపుతోంది. మూడు పార్టీల నేతలు…క్లారిటీ ఇవ్వకపోవడంతో నేతు, కార్యకర్తల్లో టెన్షన్ పెరిగిపోతోంది. కాకి
అంతర్జాతీయ స్థాయిలో పలాస జీడిపప్పుకు పేటెంట్ 2014 ఎన్నికల్లో గౌతు శ్యాం సుందర్ శివాజీ గెలుపు కుమార్తె శిరీషను వారసురాలిగా ప్రకటించిన శివాజీ జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న శిరీష శ్రీకాకుళం : పలాస రాజకీయాలు ఆసక్తికరంగా మార�
విజయవాడ : తాను చేసిన అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు తోడు సైబరాబాద్ అనే నగరాన్ని నిర్మించానని గుర్తు చేశారు. ఎవరు ఒప్�
పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు ఫిబ్రవరిలో అమరావతికి వెళ్లే అవకాశం ఫెడరల్ ఫ్రంట్ వైపు వైసీపీ అడుగులు కేటీఆర్, జగన్ మధ్య తొలిదశ చర్చలు అమరావతి కేంద్రంగా రెండోదఫా చర్చలు హైదరాబాద్ : ఫెడరల్ ఫ్రంట
విజయవాడ : రిపబ్లిక్ డే రోజున టీడీపీ ఎంపీలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిశా..నిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని..కేంద్రం ఏపీపై వివక్ష కొనసాగిస్తోందని..దీనిని ఎండగట్టాలని సూచించారు. జనవరి 26వ తేదీన టీడీపీ పార్లమెంటరీ సమావేశం జర�
కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, తదితర అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై నాగబాబు మరోసారి ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ను ఆయన చేతికిస్తే బిర్యానీ చేసుకుని తినేస్తాడంటూ విమర్శలకు దిగారు. మై ఛానల్, నా ఇష్టం పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నటుడు నాగబాబు ఏపీ రాజకీయ నాయకులను ఏకిపార�
శ్రీకాకుళం : రాష్ర్ట రవాణా శాఖా మంత్రి అచ్చెన్నాయుడు ఆటోవాలాగా మారిపోయారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగే జయహో బీసీ కార్యక్రమానికి జనవరి 25వ తేదీ నిమ్మాడలోని తన ఇంటినుంచి ఆటో నడుపుతూ వెళ్ళడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అనూహ్యంగా అచ్చెన్నా�
విజయవాడ : ఏపీ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడానికి నెల రోజుల సమయం ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి రగులుకొంది. ప్రధాన పార్టీ టీడీపీ..ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్…అధికారంలోకి రావాలని యోచిస్తున్న జనసేన పార్టీలు పక�