AP

    వెళ్లు.. వెళ్లిపో : ఆ ఎమ్మెల్యే టీడీపీ నుంచి సస్పెండ్

    January 22, 2019 / 08:49 AM IST

    ఏపీ రాష్ట్రం కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనతోపాటు అనుచరులను టీడీపీ నుంచి గెంటేసి కలకలం రేపారు చంద�

    కరవు జిల్లాలో ‘KIA’ కార్ల తయారీ : 6 నెలలకో కొత్త మోడల్

    January 21, 2019 / 08:57 AM IST

    అనంతపురం : జనవరి నెలాఖరుకి ఏపీలోని అనంతపూర్ జిల్లాలో దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ ‘కియా మోటార్స్‌ ఇండియా’ప్లాంట్ నిర్మాణ ప్రక్రియ పూర్తి కావచ్చింది. ఈ క్రమంలో పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామం వద్ద ఈ ప్లాంట్ లో కార్ల తయారీ ప్రారంభం కానున్నట�

    ఏపీ ‘రైతు రక్ష’ : ఆటో, ట్రాక్టర్లపై లైఫ్ ట్యాక్స్ రద్దు 

    January 21, 2019 / 07:32 AM IST

    అమరావతి : ఆటో, ట్రాక్టర్ల యజమానులకు ఊరట కలిగించేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రకటన ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆటోలు, ట్రాక్టర్లపై జీవితకాల పన్నును రద్దు చేస్తూ జీవో జారీ చేయనుంది. అలాగే, రైతులు, కౌల�

    సోమవారం రెండు కీలక సమావేశాలు 

    January 19, 2019 / 01:48 PM IST

    చంద్రబాబు సర్కారు సంక్షేమ పథకాలపై స్పీడ్ పెంచుతోంది.

    ఘన నివాళి : తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీఆర్ 

    January 18, 2019 / 04:59 AM IST

    హైదరాబాద్‌ : ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా కుటుంబసభ్యులు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించారు. నందమూరి బాలకృష్ణ, నారా భువనేశ్వరి, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, నారా బ్రాహ్మణి, సుహాసిని, సినీ దర్శకుడు క్రిష్‌ తదితరులు పుష్పాంజలి ఘటిం�

    బాబు టెలికాన్ఫరెన్స్ : రెండు పార్టీలు మోడీ వైపే

    January 18, 2019 / 04:14 AM IST

    విజయవాడ : ఏపీ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోతోంది. కేటీఆర్ – జగన్‌ల భేటీ అనంతరం ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. రాజకీయ పరిణామాలను సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిశితంగా పరిశీలిస్తున్నారు. టీఆర్ఎస్ – వైఎస్ఆర్ కాంగ్రెస

    ఆ ముగ్గురివి మాయమాటలు : సీఎం చంద్రబాబు

    January 17, 2019 / 04:03 PM IST

    మోడీ, కేసీఆర్‌, జగన్‌పై చంద్రబాబు విరుచుకుపడ్డారు.

    విజయవాడ దుర్గగుడిలో రాజకీయ నాయకులపై ఆంక్షలు 

    January 17, 2019 / 11:25 AM IST

    విజయవాడ దుర్గగుడిలో రాజకీయ నాయకులపై ఆంక్షలు విధించారు.

    ముహూర్తం కుదిరింది : కొణతాల రీ ఎంట్రీ

    January 17, 2019 / 04:09 AM IST

    విశాఖ : కోణతాల రామకృష్ణ రీ ఎంట్రీకి ముహూర్తం ఖరారైంది. సంక్రాంతి తర్వాత తెలుగుదేశంలో చేరడానికి రెడీ అయ్యారు. ఈ మేరకు టీడీపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో విశాఖ రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. �

    కోట్లకు కుచ్చుటోపీ : తులసి పేరుతో రైతుల్ని ముంచేసారు

    January 16, 2019 / 09:37 AM IST

    తులసి పంట పేరుతో భారీ మోసం జైకిసాన్ కంపెనీ పేరుతో కోట్ల రూపాలు వసూలు మోసపోయిన 1200ల మంది రైతులు  ఎకరానికి రూ.70వేల నష్టం వందల ఎకరాల్లో తులసి పంట సాగు   ప్రకాశం : జౌషదాల తులసి పేరుతో రైతులను నిలువునా ముంచేసింది ఓ కంపెనీ. అసలే నకిలీ విత్తనాలు…�

10TV Telugu News