AP

    ప్రభుత్వం ఉత్తర్వులు : 8 జిల్లాల్లో కోర్టులు

    September 26, 2019 / 12:57 PM IST

    ఏపీ వ్యాప్తంగా 8 ప్రత్యేక కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బాలలపై లైంగిక వేధింఫుల పోస్కో చట్టం కింద నమోదైన కేసులను త్వరితగతిన విచారించేందుకు

    మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ : బాక్సైట్ తవ్వకాలు రద్దు

    September 26, 2019 / 10:47 AM IST

    ఏపీ సీఎం జగన్ మాట నిలుపుకున్నారు. కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు రద్దు చేశారు. బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30ఏళ్ల పాటు బాక్సైట్ తవ్వకాలకు టీడీపీ ప్రభుత్వం ఇ

    కొత్త రూల్ : 6 కంటే ఎక్కువ బీరు సీసాలు ఉంటే చర్యలు

    September 25, 2019 / 04:01 PM IST

    ఏపీలో సంపూర్ణ మద్యం నిషేధం దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే మద్యం షాపుల సంఖ్య తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంపూర్ణ

    సీఎం జగన్‌కు వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌ లేఖ

    September 25, 2019 / 03:43 AM IST

    వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌ ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. చంద్రబాబుకు అద్దెకు ఇచ్చిన ఇంటి దగ్గర సీఆర్‌డీఏ అధికారులు చేస్తున్న హడావుడి ఆందోళనకు గురిచేస్తోందన్నారు. 2014లో సీఎం నివాసానికి అనుకూలంగా ఉంటుందని అధికారులు కోరితే తన అతిథి గృహాన్న�

    ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు

    September 25, 2019 / 03:17 AM IST

    దక్షిణ ఆంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. అది ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణ దిశ వైపు వంపు తిరిగి ఉన్నది. దీని ప్రభావంతో మరో రెండు రోజులు తెలంగాణవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మో�

    భారీ వర్షాలతో అల్లాడుతున్న అనంతపురం

    September 24, 2019 / 10:34 AM IST

    అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కళ్యాణదుర్గంలో వాగులు..వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు నివాసాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నీటి మునిగిపోవటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు

    తెలంగాణ పోలీసులకు ఏపీలో శిక్షణ

    September 24, 2019 / 02:37 AM IST

    విద్యుత్, పోలీస్‌ ఉద్యోగుల విభజనతోపాటు రాష్ట్ర విభజనకు సంబంధించిన ఇతర పెండింగ్‌ అంశాలపై తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ చర్చలు జరిపారు. సోమవారం(సెప్టెంబర్23, 2019) హైదరాబాద్ ప్రగతి భవన్‌ లో ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశం అయ్యారు. తెలంగాణలో 18 వే�

    బ్రహ్మోత్సవాలకు రండి…కేసీఆర్ కు జగన్ ఆహ్వానం

    September 23, 2019 / 03:04 PM IST

    హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో ఇవాళ(23 సెప్టెంబర్ 2019) తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆహ్వాన పత్రికను అందజే�

    టీటీడీ బోర్డు సభ్యునిగా జూపల్లి రామేశ్వరరావు ప్రమాణం

    September 23, 2019 / 06:23 AM IST

    టీటీడీ కొత్త ధర్మకర్తల మండలిలో సభ్యులుగా ఎన్నికైన మైహోం సంస్థ అధినేత జూపల్లి రామేశ్వరరావు శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. బంగారు వాకిలిలో.. దేవదేవుడు శ్రీవారి ఈ ప్రమాణం చేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు

    బోటు ఇప్పట్లో బయటకు రాదు: కిషన్ రెడ్డి

    September 23, 2019 / 02:33 AM IST

    తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు, కచ్చులూరు మధ్య గోదావరి నదిలో రాయల్ వశిష్ట బోటు ప్రమాదం జరిగి వారం రోజులు అవుతున్నా కూడా ఇంకా బోటు ఆచూకీ మాత్రం తెలియలేదు. బోటు ఎక్కడో 375 అడుగుల లోతులో ఉన్నట్లు ఇప్పటికే ప్రభుత్వం చెబుతుంది. బోటులో

10TV Telugu News