కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడిన మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి శస్త్ర చికిత్స జరిగింది. కిడ్నీలో రాళ్లు ఉండటంతో లేజర్ ట్రీట్ మెంట్ ద్వారా కొడాలి నానికి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో సర్జరీ చేశారు డాక్టర్లు.
సెలబ్రిటీ హోదాను సామాజిక సేవకు ఉపయోగించాలని నిత్యం పరితపిస్తూనే ఉంటారు మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల. సొసైటీకే కాకుండా పర్యావరణ హితమైన కార్యక్రమాల్లోనూ చురుకుగా..
గత కొంతకాలం నుంచి శ్రియ భర్త ఆండ్రీ హెర్నియాతో భాదపడుతున్నారు. కనీసం పాపని కూడా ఎత్తుకోలేనంతగా బాధ పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో ఆయనకి సర్జరీ చేశారు.......
అపోలో ఆస్పత్రుల్లో త్వరలో పిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. త్వరలో పిల్లలకు కరోనా వ్యాక్సిన్స్ అందిస్తామని అపోలో గ్రూప్ ఛైర్మన్ డా.ప్రతాప్ సి రెడ్డి అన్నారు.
జూన్ 30వ తేదీన దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సిన్ డ్రైవ్ను నిర్వహించనున్నట్లు అపోలో హాస్పిటల్స్ మంగళవారం(29 జూన్ 2021) తెలిపింది.
Upasana Konidela: మెరుగైన ఆరోగ్యం, సంపద, శక్తిని విద్య ఇంకా నైపుణ్యాల ద్వారా అందించాలన్నది అపోలో హాస్పిటల్స్ లక్ష్యం.. మన భూగర్భ జలాలను పరిరక్షించుకోవలసిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ఆరోగ్యకరమైన జీవనం కోసం స్థానిక వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేద్దాం. �
Upasana: కరోనా రక్కసి నుండి కాపాడుకోవడం కోసం ఇటీవలే వ్యాక్సిన్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ విషయంలో ఇప్పటికే పలువురు ముందుకొచ్చి దైర్యంగా వ్యాక్సిన్ వేయించుకుంటే మరికొందరు ఈ విషయంలో వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా కోడ�
SuperStar Rajinikanth Health Bulletin: సౌతిండియన్ సూపర్స్టార్ రజనీ కాంత్ తీవ్ర అస్వస్థతో జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. హైబీపీతో కారణంగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. హాస్పిటల్ యాజమాన్యం శనివారం ఉదయం రజినీ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. హైబీపీతో �
నంద్యాల ఎంపీ, నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ఎస్పీవై రెడ్డి ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం రాత్రి మృతి చెందారు. కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే కన్నుమూసారు. ఎంపీగా, సామాజికవేత్తగా ఎన్నో సేవా కార�