-
Home » App
App
మహిళా ఓటర్లే టార్గెట్.. ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల హామీల వర్షం
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి.
Manish Sisodia: కరుడుగట్టిన నేరస్థుల మధ్య మనీశ్ సిసోడియా..! ఆప్ ఆరోపణలపై స్పందించిన తీహార్ జైలు అధికారులు ..
ఢిల్లీ ఎక్సైజ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా తీహార్ జైలులో ఉన్నారు. అయితే, తీహార్ జైలులో ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
Tik Tok Banned : టిక్ టాక్ పై నిషేధం.. ఎక్కడో తెలుసా?
టిక్ టాక్ పై అమెరికా నిషేధం విధించింది. టిక్ టాక్ యాప్ ను తమ చట్టసభల డివైజ్ ల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే దేశం మొత్తం కాకుండా కేవలం అమెరికా ప్రభుత్వ డివైజ్ లలో మాత్రమే వినియోగించకూడదని సూచించింది.
Boyfriend For Hire: అద్దెకు బాయ్ ఫ్రెండ్… వెబ్సైట్ ప్రారంభం.. కానీ ఓ కండిషన్!
ప్రేమలో విఫలమైన, బాయ్ ఫ్రెండ్ చేతిలో మోసపోయిన అమ్మాయిల కోసం ఒక కొత్త సర్వీసు అందుబాటులోకి వచ్చింది. బాయ్ ఫ్రెండ్ను అద్దెకు ఇచ్చేందుకు ఒక వెబ్ సైట్ రూపొందించారు బెంగళూరు యూత్.
బీజేపీపై మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు
బీజేపీపై మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు
Spotify: స్పోటిఫైలో కమ్యూనిటీ ఫీచర్
ఈ సోషల్ ఫీచర్ ఇప్పటివరకు స్పోటిఫై డెస్క్టాప్ వెర్షన్పై మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్, ఐ ఫోన్లపై కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.
Postal Servieces: యాప్ ద్వారా ఇంటింటికీ పోస్టల్ సేవలు
ఇంటింటికీ ఎప్పట్నుంచో పోస్టల్ సేవలు అందుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సేవల్లో ఇప్పుడు కొత్త అధ్యాయానికి తెరతీసింది బెంగాల్. ఇకపై యాప్ ద్వారా ఇంటింటికీ పోస్టల్ సేవలు అందనున్నాయి.
MIT Awards : యాప్ క్రియేట్ చేసిన 6th క్లాస్ పిల్లాడికి ఎంఐటీ అవార్డు
6వ తరగతి చదివే పిల్లాడు సొంతంగా ఓ యాప్ తయారుచేసి ఎంఐటీ అవార్డు అందుకున్నాడు.
TTD: శ్రీవారి అన్ని సేవలకూ ఒకే యాప్.. జియోతో టీటీడీ ఒప్పందం
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి సహకరించేందుకు జియో సంస్థ ముందుకొచ్చింది.
Aravind Kejriwal : పంజాబ్ లో రెండో వాగ్దానాన్ని ప్రకటించిన కేజ్రీవాల్
పంజాబ్ లో పాగా వేయడమే లక్ష్యంగా ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీలు వర్షం కురిపించారు. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లో రెండో వాగ్ధానాన్ని ప్రకటించారు.