Home » applications
రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుదారుల్లో అర్హులను గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు.
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రేవంత్ సర్కార్ రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది.
టీడీపీ గెలుపు కోసం చాలా మంది నేతలు కష్టపడ్డారు. అయితే వారందరికి న్యాయం చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నిన్నారంట.
నియామక ప్రక్రియలో షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూలు ఉంటాయి.
మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో 100 సీట్లు, 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కొత్త షాపులు, కొత్త బ్రాండ్లు, కొత్త ధరలు, కొత్త మద్యం, కొత్త విధానం రాబోతోంది.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 147 వలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ఇచ్చే నాటికి ఉన్న ఖాళీలను దృష్టిలో పెట్టుకుని అధికారులు భర్తీ ప్రక్రియను నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 18 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి.
సీటెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు నవంబరు 23 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు ఆఖరి తేదిగా నిర్ణయించారు. ఫీజు చెల్లించడానికి చివరితేది23.11.2023కాగా, పరీక్ష తేదీ 21.01.2024.గా ప్రకటించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://ctet.nic.in/
దరఖాస్తులకు డీడీలు తీసేందుకు వ్యాపారస్తులు 2 వేల రూపాయల నోట్లను పెద్ద మొత్తంలో వినిగియోగించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించారు.
జూన్ 26 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. జూలై 3న సీట్లు కేటాయింపు ఉంటుంది.