Home » approval
Vaccines Given Approval Made In India ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికాతో కలిసి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కోవిషీల్డ్కు, ఐసీఎంఆర్తో కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్కు దేశంలో అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియ
Bharat Biotech Covaxin approvals pending : భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్కు అనుమతులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. కరోనా టీకా అత్యవసర వినియోగంపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన డీసీజీఐ.. ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి సీరం, భారత్ బయోటెక్ కంపెనీలు అ
Green signal for modern vaccine in America : ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఫైజర్ను సాధారణ ప్రజల వినియోగానికి తీసుకొచ్చిన అమెరికా.. ఇప్పుడు మరో వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకుని రానుంది. అమెరికాలో మోడెర్నా వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ లభించిం
AP Cabinet Meeting : ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. 27 ఎజెండా అంశాలపై కేబినేట్ భేటీలో చర్చించారు. నివార్ తుపాను నష్టంపై చర్చించారు. అలాగే… 28.30లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రపోజల్స్ పై కేబినేట్లో చర్చించారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీస్ లే అవుట్లకు ఆమోదముద్ర వేసి�
కరోనా బారిన పడిన వారి పాలిట వరంలా పరిగణిస్తున్న ప్లాస్మా థెరపీ అనుమతులను అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ చికిత్స ద్వారా కోలుకున్న పేషెంట్ల వివరాలు, సాధిస్తున్న సానుకూల ఫలితాల గురించి వైద్య నిపు�
ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాలను చుట్టేస్తున్న తరుణంలో వ్యాక్సిన్ తయారీకి శాస్త్రవేత్తలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీ రేసు ప్రపంచ వ్యాప్తంగా ఊపందుకుంది. ఇప్పటికే పలు సంస్థలు హ్యూమన్ ట్రయల్స్ మొదలు పెట్టేశ�
ఏపీలో మూడు రాజధానుల రగడ మళ్లీ మొదలైంది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును గవర్నర్తో ఆమోదింపజేసుకునేలా ప్రభుత్వం అడుగులు వేయగా.. దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు పోరాటానికి దిగాయి. ఈ మేరకు గవర్నర్కు లేఖలు రాశారు. అయితే రాజధాని ఏర్ప
సరిహద్దులో చైనాతో వివాదం నెలకొన్న సమయంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మపుత్ర నది కింద వ్యూహాత్మక సొరంగం నిర్మించడానికి కేంద్రం సూత్రప్రాయంగా అనుమతి తెలిపింది. ఈ నాలుగు వరుసల సొరంగం అసోంలోని గోహ్పూర్ ను అదేవిధంగా నుమా�
కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స చేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR)కేరళకు అనుమతిచ్చింది. కరోనా వైరస్ ను నాశనం చేసేందుకు ప్రస్తుతం అందుబాటులో వ్యాక్సిన్లు ఇంకా లేనప్పటికీ.. వైద్యులు మాత్రం హెచ్ఐవీ మందుల
ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 3 రాజధానుల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది.