approval

    భారత్ లో 5G వచ్చేస్తోంది…ట్రయల్స్ కు కేంద్రం అనుమతి

    December 31, 2019 / 11:55 AM IST

    భారత్ లోకి 5G ఎంట్రీ అయింది. చానాళ్లుగా 5G ఎప్పుడు భారత్ లోకి వస్తుందా అని ఎదురుచూసేవారికి ఓ గుడ్ న్యూస్. దేశంలో 5G ట్రయల్స్ నిర్వహించేందుకు కేంద్రప్రభుత్వం అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. దేశంలో 5జీ స్పెక్ట్రంను పరిక్షించేందుకు తొ�

    ఏపీ శాసనమండలిలో ఆరు కీలక బిల్లులకు ఆమోదం

    December 16, 2019 / 04:00 PM IST

    ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు కీలక బిల్లులకు ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి ఆమోదం తెలిపింది. సభ్యుల సుదీర్ఘ చర్చల అనంతరం ఆరు బిల్లులు ఆమోదం పొందాయి. 

    ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

    December 16, 2019 / 02:28 PM IST

    ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.

    దిశా చట్టం..రాష్ట్రపతి ఆమోదం తర్వాతే – సుచరిత

    December 14, 2019 / 01:00 PM IST

    దిశా చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై రాష్ట్ర హోం మంత్రి సుచరిత క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాతే..అమల్లోకి వస్తుందని తెలిపారు. గుంటూరు జిల్లాలో జరిగిన చిన్నారి ఘటనపై సత్వర న్యాయం చేస్తామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా

    వ్యవస్థలో విప్లవాత్మక మార్పు కోసమే ‘దిశ చట్టం’: సీఎం జగన్

    December 13, 2019 / 09:26 AM IST

    ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడాలంటే వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు రావాలనీ..అందుకే ‘దిశ చట్టాన్ని’ తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. సమాజంలో మార్పు రావాలన్నారు. ఆడవారి జోలికి వస్తే కఠిన శిక్షలు పడతాయని భయం వ్యవస్థలో రావా�

    పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

    December 13, 2019 / 03:20 AM IST

    పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది.

    అత్యాచారం చేస్తే 21 రోజుల్లో మరణశిక్ష : ఏపీ క్రిమినల్ లా-2019కు కేబినెట్ ఆమోదం

    December 11, 2019 / 11:31 AM IST

    ఏపీ కేబినెట్ మహిళలకు అండగా ఉండేలా చారిత్రక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఏపీ క్రిమినల్ లా చట్టం-2019కి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ స్పెషల్ కోర్టు ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగెనెస్ట్ ఉమెన్ అండ్ చిల్ట్రన్స్ యాక్ట్ 2019కు మంత్రివర్గం ఆమోదం తె�

    జాతీయ పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్రం ఆమోదం 

    December 4, 2019 / 06:07 AM IST

    జాతీయ పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. బుధవారం (డిసెంబర్ 4)ఉదయం 9.30 గంటలకు సమావేశమైన కేంద్ర కేబినెట్ పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. పార్లమెంట్  శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో ఈ వారంలోనే ఈ బిల్లు ఈ వా�

    ఈ-సిగరెట్లపై బ్యాన్ విధించిన మోడీ సర్కార్

    September 18, 2019 / 10:20 AM IST

    ఈ-సిగరెట్లపై నిషేధం విధిస్తూ ఇవాళ(సెప్టెంబర్-18,2019)సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ-సిగరెట్లకు సంబంధించిన ఉత్పత్తి, తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, పంపిణీ, నిల్వ, ఈ సిగరెట్లకు సంబ�

    తుఫాన్ ఎఫెక్ట్ : ఒడిషాలో స్ట్రాంగ్ రూమ్ ల నుంచి EVMలు తరలింపు

    May 1, 2019 / 12:06 PM IST

    ఫోని తుఫాన్ హెచ్చరికల కారణంగా ఒడిషాలోని రెండు జిల్లాల్లో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన EVMలను వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. 11 జిల్లాల్లో ఫోని తుఫాన్ భీభత్సం సృష్టించే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చిరించింది. దీంతో EVMలు భధ్రపరిచి ఉన్న&nb

10TV Telugu News