APRIL

    ఏప్రిల్ నుంచి GST కొత్త విధానం..చేతి ఖర్చుల్లో 4 శాతం ఆదా – నిర్మలా

    February 1, 2020 / 05:53 AM IST

    GSTతో ప్రజలకు రూ. లక్ష కోట్ల లబ్ది జరిగిందని చెప్పారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. జీఎస్టీ అమలుతో ప్రజలపై పన్ను భారం తగ్గిందని చెప్పారు. జీఎస్టీ ద్వారా ప్రజలకు లాభాలు చేకూర్చాయని అన్నారు. దీనివల్ల నెలవారీ ఖర్చు 4 శాతం ఆదా అయ్యాయని అంచనా వ�

    ఒక్క సీన్‌లో కూడా కలిసి కనిపించరు: చిరంజీవి సినిమాలో రామ్ చరణ్

    January 7, 2020 / 08:08 AM IST

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి మల్టీస్టారర్ అంటే మెగా అభిమానులు ఎంతగానో ఆనందించే విషయం. గతంలో రామ్ చరణ్ సినిమాల్లో గెస్ట్ రోల్స్‌లో మెరిశాడు చిరంజీవి అయితే ఇద్దరు కలిసి ఒక సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించలేదు. అయితే, సైరా

    చెక్ చేసుకోండి మీరు : 300 కోట్ల అకౌంట్లు తీసేసిన ఫేస్ బుక్

    November 15, 2019 / 02:34 PM IST

    నకిలీ అకౌంట్‌ల వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఫేస్‌బుక్ గతకొంత కాలంగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో నకిలీ ఖాతాలను అరికట్టడంలో భాగంగా సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్​ మరో ముందగుడు వేసింది. నకిలీవిగా తేలిన దాదాపు 540 కోట్ల అకౌంట్లను ఇప్పటి�

    రికార్డు స్థాయికి జీఎస్టీ వసూళ్లు

    May 2, 2019 / 03:26 AM IST

    వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఏప్రిల్ నెలలో ఏకంగా రూ.1.13 లక్షల కోట్ల మేర వసూలయ్యాయి.

    భారత్ యుద్దానికి సిద్దం…పాక్ ప్రకటనపై స్పందించిన భారత్

    April 7, 2019 / 04:00 PM IST

    భారత్ తమపై దాడికి ఫ్లాన్ చేస్తోందంటూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషి చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది.యుద్ధ మూర్ఛతో భారత్ పై దాడి చేయాలన్న లక్ష్యంతో పాక్ విదేశాంగ శాఖ మంత్రి చేసిన బాధ్యతారాహిత్యం చేసిన ప్రకటనను ఖండిస్�

    డేట్ కూడా చెప్పేశాడు : పాక్ పై మరో దాడికి భారత్ రెడీ!

    April 7, 2019 / 03:17 PM IST

    పాకిస్తాన్ పై మరోసారి దాడి చేయాలని భారత్ ఫ్లాన్ చేస్తోందని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషీ అన్నారు.నమ్మకమైన ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఈమేరకు తమ ప్రభుత్వానికి సమాచారమందిందని ఆయన తెలిపారు. ఆదివారం(ఏప్రిల్-7,2019)ముల్తాన్ లో మీడియా స�

    వారణాశి వదిలేస్తారా : పూరి నుంచి ఎన్నికల బరిలో ప్రధాని?

    March 12, 2019 / 09:32 AM IST

    2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోడీ యూపీలోని వారణాశి నుంచే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వారణాశి నుంచి కాకుండా ఈసారి ఒడిషాలోని పూరి నుంచి మోడీ సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్

    మీ టూ ఉద్యమం : జర్నలిస్ట్ ప్రియారమణికి బెయిల్

    February 25, 2019 / 10:17 AM IST

    పరువునష్టం దావా కేసులో జర్నలిస్ట్ ప్రియారమణికి బెయిల్ లభించింది. సోమవారం(ఫిబ్రవరి-25,2019) ఢిల్లీ హైకోర్టు 10వేల రూపాయల పూచీకత్తుతో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ మార్చి-8న ఉంటుందని కోర్టు తెలిపింది. ఏప్రిల్-10న కోర్టులో మరోసారి  హా�

    జీఎస్టీ తగ్గింపు : గృహాల కొనుగోలుదారులకు భారీ ఊరట

    February 24, 2019 / 01:29 PM IST

    గృహాల కొనుగోలుదారులకు జీఎస్టీ కౌన్సిల్ ఆదివారం(ఫిబ్రవరి-24,2019) గుడ్ న్యూస్ చెప్పింది. నిర్మాణంలో ఉన్న నివాస సముదాయాల విక్రయంపై విధించే జీఎస్టీని ఎటువంటి ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా ప్రస్తుతమున్న 12శాతం నుంచి 5శాతానికి తగ్గిస్తున్నట్

10TV Telugu News