Home » APRIL
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతోంది...దేశంలో కరోనా టీకా అత్యధికంగా అందిస్తోన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది...
ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ స్పష్టంగా కనిపిస్తోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిపోర్టు తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ 100 రోజుల వరకు ఉండవచ్చని కూడా ఆ రిపోర్ట్ స్పష్టం చేసింది.
ఇండియా తొలి కొవిడ్-19 వ్యాక్సిన్ ను తయారుచేస్తున్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్.. COVAXIN. దీని ట్రయల్స్ పూర్తి చేసుకోవడానికి దాదాపు ఏప్రిల్ 2021 వరకూ సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాతే కంపెనీకి కమర్షియల్ లైసెన్సింగ్, WHO-ప్రీ క్వాలిఫికేషన్ వస్తుందని ట
పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించారు సీఎం జగన్. ఏప్రిల్ నెలలో పూర్తి పెన్షన్ చెల్లించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అన్ని రకాల పెన్షనర్లకు ఏప్రిల్ పూర్తి స్థాయిలో పెన్షన్ చెల్లించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ�
కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమా అని కాలుష్య స్థాయి మాత్రం జీరోకు పడిపోయింది. వందల సంవత్సరాల తర్వాత స్వచ్ఛమైన గాలి వాతావరణంలో నిండుకుంది. ఫలితంగా ఆకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో టెలిస్కోప్ లేదా బైనాక్యూలర్స్తో ఓ అరుదైన చూడొచ్చు
దేశంలో ఇంకా కరోనా పూర్తిగా స్థాయిలో చెలరేగలేదు. ఏప్రిల్ 15నాటికి దేశంలో లక్షల్లో ఇన్ఫెక్షన్స్ రావచ్చన్నది ఓ అంచనా. దానికి మనం సిద్ధంగా ఉన్నామా? కరోనా కట్టడికి
కరోనా ఎఫెక్ట్ - ఉగాది విడుదల కావలసిన ‘వి’ చిత్రం వాయిదా..
అభిమానులతో మీటింగ్లు, సన్నిహితులతో సమాలోచనల తర్వాత రజనీకాంత్ పూర్తిగా రాజకీయ బరిలోకి దిగడానికి సిద్ధమైపోయారు. మిషన్ 365 పేరుతో పార్టీపెట్టిన యేడాదిలోనే అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్లాన్ చేసేస్తున్నారు. ఎప్రిల్ లో పార్టీ ప్రకటన తర్�
శివాజీ రాజ్ గైక్వాడ్.. అలియాస్ రజనీకాంత్(69).. 22ఏళ్ల నిరీక్షణ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ పక్కా చేశాడు. 1996లో అప్పటి ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన రజనీ.. 2017 డిసెంబరు 31న రాజకీయాల్లోకి వస్తానని అనౌన్స్ చేసినప్పటికీ ఇన్నాళ్లకు పక�