Home » Aravind kejriwal
పార్టీ నేతల వాహనాలతో పాటు, వీఐపీల వాహనాల పార్కింగ్ కోసం భగత్ సింగ్ మెమోరియల్ కు ఆనుకుని ఉన్న 45 ఎకరాల పంట పొలాలను రైతుల నుంచి అద్దెకు తీసుకున్నారు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో ఢిల్లీలో 6,028 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాక్డౌన్ ఉండబోదని స్పష్టం చేశారు. దేశ రాజధానిలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి తగిన ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు.
దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతున్ననేపథ్యంలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈరోజు సమావేశం అవుతోంది.
మంగళవారం(4 జనవరి 2021) ఢిల్లీలో సుమారు 5,500 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.
పంజాబ్ లో పాగా వేయడమే లక్ష్యంగా ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీలు వర్షం కురిపించారు. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లో రెండో వాగ్ధానాన్ని ప్రకటించారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్ కొవిడ్-19 మాస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను లాంచ్ చేశారు. ప్రెస్ కాన్ఫిరెన్స్ లో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓట్లు వేసిన చోటే వ్యాక్సిన్ వేసుకోవచ్చని ప్రజలకు సూచించారు. ఇవాల్టి (సోమవారం జూన్ 7) నుంచి ఓటు ఎక్�
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారధ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ.. ఉత్తర ప్రదేశ్లో రాజకీయంగా అడుగు పెట్టబోతోంది. 2022లో జరగబోయే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ జా�
Rs. 2,000 Fine For Not Wearing Mask In Delhi : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు ఆందోళన కలిగించే స్ధాయిలో పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్ కఠిన నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి ఢిల్లీలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించని �
విద్యార్ధులపై లాఠీఛార్జీలు, యాంటీ సీఏఏ ప్రదర్శనకారులపై దుందుడు లాఠీఛార్జీలతో ఢిల్లీ పోలీసులు మీద విమర్శలు ఎక్కువ. నిరసనకారులపై అచారకంగా ప్రవర్థిస్తారన్న చెడ్డపేరూ ఉంది. JNU విద్యార్ధులపై దాడులుచేసిన రౌడీలు తమ ముందునుంచి వెళ్తున్నా పట