-
Home » Arjuna Award
Arjuna Award
రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు.. కల నెరవేరిందన్న షమీ
భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ ప్రతిష్టాత్మక అర్జున పురస్కారాన్ని అందుకున్నారు.
రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గొడవకు నిరసనగా ఒలింపియన్, రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వినేష్ ఫోగట్ ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు....
అర్జున అవార్డు రేసులో మహ్మద్ షమీ..! క్రీడా మంత్రిత్వ శాఖకు బీసీసీఐ స్పెషల్ రిక్వెస్ట్
టీమ్ ఇండియా స్టార్ పేసర్, వన్డే ప్రపంచకప్ 2023 హీరో మహ్మద్ షమీ అర్జున అవార్డు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
BCCI : రాజీవ్ గాంధీ ఖేల్ రత్న..మిథాలీ రాజ్, అర్జున అవార్డులకు బుమ్రా పేర్లు రికమండ్
Khel Ratna Award : టీమిండియా ఉమెన్ క్రికెట్ టీం కెప్టెన్ మిథాలీ రాజ్ పేరును రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుల కోసం బీసీసీఐ ప్రతిపాదించింది. అంతేగాకుండా…అర్డున్ అవార్డులకు టీమిండియా మెన్స్ టీం పేస్ బౌలర్ బస్ ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ పేర్లను ప్రతిపా�
అర్జున అవార్డు అందుకున్న ఇషాంత్.. ఏమన్నారంటే?
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ 2007 సంవత్సరంలో క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి అతను క్రికెట్లో దేశానికి ఎంతో ప్రశంసనీయమైన కృషి చేశాడు. ఈ ఏడాది క్రీడా మంత్రిత్వ శాఖ ఇచ్చిన ‘అర్జున అవార్డు’కు ఇషాంత్ శర్మను ఎంపిక చే�
నాకు అసలు అర్జునా అవార్డు వస్తుందా?: మోడీకి లేఖ రాసిన సాక్షి
అర్జున అవార్డు లిస్ట్లో నుంచి కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ రెజ్లర్ సాక్షి మాలిక్ను తొలగించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దేశం తరపున ఇంకేమి సాధిస్తే అర్జున ఇస్తారో చెప్పాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, క్రీడా మంత్రి కిరణ్ బిజూజుకు లేఖ రా
హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు క్రీడల్లో అత్యుత్తమ అవార్డు.. బీసీసీఐ అభినందనలు
భారత జట్టు ఓపెనింగ్ బ్యాట్స్మన్, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్శర్మ క్రీడల్లో అత్యుత్తమ పురస్కారం రాజీవ్ ఖేల్రత్నకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుతో భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మను సత్కరించనున్నట్లు శుక్ర�
క్రీడా పురస్కారాలు..అర్జున అవార్డు అందుకున్న సాయి ప్రణీత్
హాకీ దిగ్గజం ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతీయ క్రీడా పురస్కారాలను అందజేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. 2018 సంవత్సరానికిగాను �
ఆ నలుగురూ : అర్జున అవార్డు ఎంపిక లిస్ట్ లో క్రికెటర్లు
ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు భారత క్రికెట్ జట్టు నుంచి నలుగురిని ప్రతిపాదించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ). టీమిండియా ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, మహిళా క్రీడాకారిణి, లెగ్స్పిన్నర్