Home » Army jawan
తన వద్దకు వచ్చిన దుండగులు మొదట తన చేతులను కదలకుండా టేపుతో కట్టేశారని ఆ జవాను చెప్పారు.
తూర్పు సిక్కిం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు సైనికులు మరణించారు. మంగళవారం రాత్రి నార్త్ సిక్కింలోని సరిహద్దుల్లో వాహనంపై పహరా కాస్తున్న హవల్దార్ ఎస్ మైటీ, నాయక్ పర్వే కిషోర్ లు ప్రమాద వశాత్తూ మృత్యువాత పడ్డారు....
ఇది అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఇదే క్రమంలో శనివారం ఖమిలన్ డ్యూటీలో ఉండగా అడవి ఏనుగు దాడి చేసింది. అతడిని తొక్కి గాయపరిచింది. వెంటనే స్పందించిన ఆర్మీ సిబ్బంది ఖమిలన్ను రక్షించి, బసిష్ట ప్రాంతంలోని ఆర్మీ ఆస్పత
సైన్యంలో ఉండి దేశానికి సేవ చేయాల్సిన జవాన్.. తన పరిధి దాటి అతిగా ప్రవర్తించాడు. తన కూతురిని కొట్టాడని స్కూల్ డైరెక్టర్పైనే కాల్పులు జరిపాడు. అయితే ఆ సమయంలో ఆయన భార్య అడ్డు రావడం
విజయనగరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి దుర్మరణం చెందాడు. జాతీయరహదారి 26పై వెళ్తున్న సమయంలో గొట్లాం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆంధ్ర-కర్ణాటక బోర్డర్ నుంచి భారీ ర్యాలీ
9 ఏళ్ల చిన్నారిపై 62 ఏళ్ల క్రితం జరిగినా అత్యాచారం కేసులో కోర్టు తీర్పు ఇప్పుడే ఇచ్చింది. దోషి ఎవరో 62 ఏళ్లకు తెలిసింది. ఎలాగంటే..
కామారెడ్డి జిల్లా తిమ్మక్ పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కెంగర్ల నవీన్ కుమార్ కనపడకుండా పోవటం మిస్టరీగా మారింది.
భారత ఆర్మీలో హవల్దార్గా పని చేసే వ్యక్తి ఉద్యోగ రీత్యా పలు చోట్లకు ట్రాన్సఫర్ అవుతున్నాడు. అలా వెళ్లిన రెండు ఊళ్లలో ఇద్దరూ అమ్మాయిలని పెళ్లి చేసుకున్నాడు.
భారత ఆర్మీ జవానును పోలీసులు అత్యంత దారుణంగా బూటు కాళ్లతో తన్నిన ఘటనపై ఆర్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.దీంతో సదరు పోలీసులపై అధికారులు..