Home » Army jawan
https://youtu.be/TUGr56pjHvM
కరోనా వైరస్ కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి గ్రామాలకు వచ్చిన వలస జీవుల లిస్ట్లో తన పేరు రాసినందుకు ఉత్తరప్రదేశ్లోని ఒక ఆర్మీ జవాన్ ఓ మహిళను కాల్చి చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే.. లాక్డౌన్ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి సొంత గ్రామానికి వచ�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్
ప్రేమించిన యువతి కుటుంబంపై నాటు తుపాకీతో రెండు రోజుల క్రితం కాల్పులు జరిపిన ఆర్మీ మాజీ జవాన్ బాలాజీ ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద రైలు కిందపడి సూసైడ్ చేసుకున్న బాలాజీ మృత దేహాన్ని బంధువు
గుంటూరు జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో ఓ ఆర్మీ జవాన్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రమాదేవి అనే మహిళకు గాయాలయ్యాయి. కాల్పుల్లో గాయపడిన రమాదేవిని చికిత్సనిమిత్తం హాస్పిటల్
యుగాలు మారినా మనుషుల్లో ఇంకా మార్పు లేదు. ఇంకా కులం, మతం అని పట్టుకుని వేలాడుతున్నారు. కుల వివక్ష చూపిస్తున్నారు. దళితులపై అగ్రవర్ణాల ఆగడాలు
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం సిద్దిపల్లి గ్రామానికి చెందిన కిరణ్ అనే ఆర్మీ జవాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.