Home » army
పదవీ విరమణ చేసే ముందు ఆర్మీ దుస్తుల్లో చివరిసారిగా తల్లికి సెల్యూట్ చేశారు ఓ సైనిక అధికారి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తనను కని, పెంచి, ఆర్మీ అధికారిని చేసిన తల్లికి ఉద్యోగం ఉన్న సమయంలో చివరి సెల్యూట్ చేయాల�
పాకిస్థాన్ రాజకీయాల్లో ఆర్మీ జోక్యం బాగా ఉంటుందని విమర్శలు ఉన్నాయి. రాజకీయాలు, విదేశాంగ విధానాన్ని పాక్ ఆర్మీ ప్రభావితం చేస్తుంటుంది. పాక్ లో మూడుసార్లు(1958–1971, 1977–1988, 1999–2008) సైనిక పాలన కొనసాగింది. దీంతో కొత్తగా నియమితుడవుతున్న ఆర్మీ చీఫ్ తన సైని
చైనా సరిహద్దులోని భారత సైన్యానికి డ్రోన్ల సేవలు అందబోతున్నాయి. ఇకపై వారికి డ్రోన్ల ద్వారా సరుకుల్ని రవాణా చేస్తారు. దీనికి సంబంధించి టెండర్లను ఆర్మీ ఆహ్వానించింది. ఇవి అందుబాటులోకి వస్తే సైన్యానికి త్వరగా సరుకులు అందుతాయి.
భారత్లోకి ఉగ్రవాదులను పంపి దాడులు చేయించడానికి పాకిస్థాన్ కుట్రలు పన్నుతూనే ఉంది. నిన్న బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్లోని కమల్కోట్లో మడియాన్ నానక్ పోస్టుకు ప్రాంతం మీదుగా ముగ్గురు ఉగ్రవాదులు చొరబడడానికి యత్నించారు. ఈ విషయాన�
భారత ఆర్మీలో చేరాలనుకున్న తాను కుటుంబ పరిస్థితుల కారణంగా తన కలను సాకారం చేసుకోలేకపోయానని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. మణిపూర్ లోని ఇంపాల్ భారతీయ ఆర్మీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ‘నా చిన్ననా�
అట్టారి – వాఘా సరిహద్దుల్లో సైనిక విన్యాసాలు
సైన్యంలో పని చేయాలంటే ధైర్యం కావాలి. దేశానికి సేవ చేయాలన్న తపన ఉండాలి. అలా నరనరాన దేశభక్తిని నింపుకున్న గ్రామం నిజామాబాద్ జిల్లాలో ఉంది. తరతరాలుగా ఆర్మీలో సేవలందిస్తోంది. ఆ ఊళ్లో 16ఏళ్లు వచ్చిన ప్రతి యువకుడి లక్ష్యం సైనికుడు కావడమే. ఏటా కనీస
ఈ కార్యక్రమంపై ఉద్ధవ్ స్పందిస్తూ ‘‘ఈరోజు నియంత ప్రభుత్వం ప్రతి ఇంటిపై తిరంగా ఉండాలని పిలుపునిచ్చింది. కానీ దేశంలో చాలా మంది పేద ప్రజలు చేతుల్లో జెండాలు పట్టుకుని ఇంటి కోసం ఎదురు చూస్తున్నారు (‘మా దగ్గర జెండా ఉంది. అది ఎగరేయడానికి ఇళ్లు కావా
పాకిస్థాన్ ఆర్మీ, అఫ్గానిస్థాన్లోని తాలిబన్లకు మధ్య సరిహద్దుల వద్ద కాల్పులు జరిగాయి. పాక్, అఫ్గాన్ మధ్య ఉండే దురండ్ లైన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కొన్ని గంటల పాటు కాల్పులు జరిగాయి. పాకిస్థాన్ ఆర్మీ, అఫ్గానిస్థాన్లోని తాలిబన్లు భారీ ఆయుధా
పొలం దగ్గర ఆడుకుంటోన్న ఓ బాలిక ఒక్కసారిగా బోరుబావిలో పడిపోయి, 60 అడుగుల లోతులో ఇరుక్కుపోయింది. ఆ బాలికను జవాన్లు ఐదు గంటల వ్యవధిలో చాకచక్యంగా బయటకు తీసి, ఆమె ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన గుజరాత్లోని సురేంద్ర నగర్ జిల్లాలో ఇవాళ �