Home » army
గడచిన ఐదేళ్లలో ఆర్మీలో 642 మంది, ఎయిర్ఫోర్స్లో 148 మంది, ఇండియన్ నేవీలో 29 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు సైన్యంలో ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది.
ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్.. వీటిలో ఇవాళ ఏది చూసినా ఓ పాప వీడియో బాగా వైరల్ అవుతోంది. అంతగా ఆ పాప ఏం చేసింది? చిన్నారులు అనగానే మనకు గుర్తుకొచ్చేది వారి అల్లరి. కానీ, ఈ పాప అందరు చిన్నారుల్లా కాకుండా కాస్త భిన్నంగా వ్యవహరించింది.
శ్రీలంకలో శాంతిభద్రతలు నెలకొనేలా సాయుధ బలగాలకు, పోలీసులకు మద్దతుగా నిలవాలని శ్రీలంక ఆర్మీ చీఫ్ జనరల్ శవేంద్ర శిల్వ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు అవకాశం లభించిందని అభిప్రాయపడ్డారు.
ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటోన్న వేళ ప్రజలకు ఆ దేశ ఆర్మీ చీఫ్ షవేంద్ర సిల్వా పలు సూచనలు చేశారు. రాజకీయ సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునే అవకాశం ప్రస్తుతం ఉందని �
ఆందోళనలో పాల్గొని ఎఫ్ఐఆర్ నమోదైన యువకులను.. ఎట్టి పరిస్థితుల్లో సైన్యంలోకి తీసుకోబోమని తేల్చి చెప్పారు. భారత ఆర్మీ పునాదులు క్రమశిక్షణ నుంచే ఏర్పడ్డాయని, ఆస్తుల విధ్వంసానికి తావు లేదన్నారు.
యువత నిరసనలను ఆపవద్దని ప్రియాంక గాంధీ అన్నారు. యువత శాంతియుతంగా, ప్రజాస్వామ్యంగా నిరసనలు తెలపాలని సూచించారు.
ఆర్మీ రిక్రూట్మెంట్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొన్నిరాష్ట్రాల్లో ఆందోళనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండలం మోతెలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’పై స్పందించారు. ‘‘ఆర్మీని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోంది. ఆర్మీ ఉద్యోగాలకు కేంద్రం మంగళ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్' పథకంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతోన్న వేళ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాత్రం ఆ పథకాన్ని సమర్థిస్తూ, దానిపై ప్రశంసల జల్లు కురిపించారు.
ముషారఫ్ ఒకప్పుడు పాక్ సైన్యాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత సైన్యం సహకారంతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 1999-2008 వరకు పాక్ అధ్యక్షుడిగా కొనసాగారు. ఈ సమయంలో పాలన మొత్తం ఆయన చేతిలోనే ఉండేది. అయితే, ఆయనకు 2019లో పాక్ కోర్టు మరణశిక్ష విధించ�