Home » arrested
తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ రెండు రోజులుగా దీక్ష చేస్తున్న టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన దీక్షను భగ్నం చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని, దీక్ష విరమింప చేయాలని
అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఓ యువకుడిని ఇండోర్ పోలీసులు అరెస్టు చేసారు. పలు సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు. నవంబర్ 13 బుధవారం ఇండోర్ లో ఈ సంఘటన జరిగింది. నవంబ�
వివాదాస్పద అయోధ్య రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది. ఈ తీర్పు రానున్న క్రమంలో ప్రజలంతా సమన్వయం పాటించాలని ఎటువంటి ఆర్భాటాలకు పోకూడదనే సూచనలు వెలువడ్డాయి. తీర్పు ఎలా వచ్చినా ఎవరి మనోభ�
ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన చలో ట్యాంక్బండ్కు వెళ్లకుండా ముందస్తుగా పలువురు కార్మికులను అరెస్టు చేస్తున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా మంచాల, ఇబ్రహీంపట్నం, యాచారం మండలాలకు నేతలను తరలించారు. పలు జిల్లాల్లో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయక
పెరుగుతున్న కాలుష్యం నియంత్రణపై ప్రభుత్వాలు దృష్టి సారించాయి. చెత్త తగుల బెట్టటంపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో పంట పొలాల్లో వ్యర్థాలను తగులబెట్టిన రైతులపై పంజాబ్ సర్కార్ కొరడా ఝళిపించింది. 22 మంది రైతులను లూథియానా జిల్లా యంత్�
అనంతపురంలో నిత్య పెళ్లి కొడుకు గుట్టు రట్టు అయ్యింది. నలుగురు అమ్మాయిల్ని మోసం చేసి ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకుని ఐదవ పెళ్లికి కూడా రెడీ అయిపోయాడు. ఎంత తెలివిగా మోసాలు చేసినా ఎప్పుడోకప్పుడు బైటపడక తప్పదు. గుట్టు రట్టైంది. వివరాల�
ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా ఉస్మానియా యూనివర్శిటీలో 25 విద్యార్ధి సంఘాలు చలో ఉస్మానియా కార్యక్రమం చేపట్టాయి. విద్యార్ధి జేఏసీ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద బహిరంగ సభ నిర్వహించాయి. అయితే..సభకు టీఆర్ఎస్వీ విద్యార్థులు దూసుకొచ్చారు. స�
చదివింది ఏడో తరగతి. విప్రోలో టీం లీడర్గా పని చేస్తున్నట్లు మాటలతో నమ్మించేస్తాడు. సూటు, బూటు వేష భాషలతో కనికట్టు చేసేస్తాడు. అతని చూస్తే..నిజంగానే చెబుతున్నాడని అనిపిస్తుంది. తన పలుకుబడితో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేస్తాడు. ఇతని మోసాలకు
దసరా పండుగ రోజున పాలపిట్టను చూడాలనే నమ్మకం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అలాగే దీపావళి పండుగకు ఉత్తరప్రదేశ్ లో గుడ్లగూబ (OWl) లను బలి ఇచ్చే సంప్రదాయం ఉంది. దీంతో దీపావళి దగ్గర పడేకొద్దీ వేటగాళ్లు గుడ్లగూబలను పట్టుకుని అమ్ముతుంటారు. గడ్లగూబలను అమ�
వయస్సు ఏమో 16. ఘరనా దొంగకు ఏమాత్రం తీసిపోడు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈ బాలుడు చేసిన నేరాలు చూస్తే పోలీసులే షాక్ తిన్నారు. మొత్తం 23 కేసులున్నాయి. ఇతడితో పాటు ఓ మేజర్, మరో ఇద్దరు బాల నేరస్తులను ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధి�