Home » arrested
Tv9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ను అరెస్ట్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు. టీవీ9 సంస్థ బ్యాంకు అకౌంట్ల నుంచి అక్రమంగా రూ. 18 కోట్ల నిధులను డ్రా చేశారంటూ రవిప్రకాశ్, మూర్తిపై టీవీ9 యాజమాన్యం కంప్లయింట్ చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా అక్టోబర్ 5వ తేదీ ఉదయం రవి�
ఏ తప్పు చేయలేదు..తనకు బినామీ ఆస్తులుంటే..ప్రభుత్వం జప్తు చేసుకోవచ్చంటున్నారు తెలంగాణ ఇంటర్ జేఏసీ నేత, ప్రభుత్వ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు మధుసూధన్ రెడ్డి. ఏసీబీ జరుపుతున్న దాడులపై అక్టోబర్ 04వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం స్పందించారు. మీడియాతో �
లలితా జువెలరీ షోరూమ్లో భారీ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బంగారం చోరీ చేసిన దొంగ దొరికాడు. తిరువారూర్ దగ్గర బంగారంతో దొంగ పట్టుబడ్డాడు. నిందితుడి
రోడ్డుపై కార్లు బైకులు వంటి వాహనాలు వెళుతున్నాయి. సడెన్ ఓ కారు నడిరోడ్డుపై ఆగిపోయింది. ఆ కారులో నుంచి ఓ వ్యక్తి దిగాడు. తరువాత మరో యువతి కూడా దిగింది. అలా దిగిన వ్యక్తి నడిరోడ్డుపై తన కారుకు నిప్పంటించాడు. ఆ తరువాత తుపాకీతో కాల్పులు జరిపాడు.
చికాగోలోని ఓ మాల్లో కారుతో యువకుడు భీత్సం సృష్టించాడు. మాల్లో ఉన్న సామాగ్రీని ధ్వంసం చేశాడు. దీంతో కొనుగోలు చేయడానికి వచ్చిన వారు, మాల్ సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనను అక్కడున్న వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పోలీ�
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. లారీ లో తరలిస్తున్న రూ.30 కోట్ల విలువైన హెరాయిన్ ను ఢిల్లీలోని మజ్నూ కా తిలా లో పట్టుకున్నారు. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ బృందం తనిఖీలు నిర్వహిస్తుం
లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్ను సిట్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన నిర్వహించే కళాశాలలో చదివే లా విద్యార్థిని లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం అరె�
రాజస్ధాన్ లోని బర్మేర్ సమీపంలో భారత్-పాక్ సరిహద్దుల వద్ద పాకిస్తాన్ కు చెందిన కిషోర్ అనే ఒక అనుమానిత వ్యక్తిని బీ.ఎస్.ఎఫ్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. భారత్ లో గూఢచర్యం చేసేందుకు అతడు భారత్ లోకి అక్రమంగా ప్రవేశించినట్లు గుర్తించారు. విచార�
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు . దళితులను కులంపేరుతో దూషించారనే కేసుతో సహా, తనపై ఉన్న వివిధ కేసులు కారణంగా గత 12 రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. సెప్టెంబర్ 11, బుధవార�
విశాఖపట్నంలో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. మాదకద్రవ్యాల తరలింపులపై పోలీసులు శాఖ ఎంతగా నిఘా పెట్టినా..స్మగ్లర్స్ మాత్రం పలు దారుల్లో మత్తు పదార్థాలను తరలిస్తునే ఉన్నారు. ఈ క్రమంలో విశాఖపట్నం జిల్లాలోని నర్సిపట్నం సిటీలో ఓ ట్రక్కులో తర�