ARUNACHALPRADESH

    CORDYCEPS : హిమాలయన్ గోల్డ్.. ‘కార్డిసెప్స్’ మార్కెట్ విలువ రూ. 9,000 కోట్లు…వాటి కోసమే భారత్‌పై చైనా కన్ను

    December 27, 2022 / 01:29 PM IST

    హిమాలయన్ గోల్డ్..హిమాలయన్ వయాగ్రా, హిమాలయాల్లో మాత్రమే లభ్యమయ్యే అత్యంత అరుదైన ఖరీదైన కార్డిసెప్స్’ కోసం చైనా భారత్ పై కన్నేసింది. ఈ హిమాలయన్ గోల్డ్ గా పిలిసే ఈ వనమూలికలు అంతర్జాతీయ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అంతర్జాతీయంగా దాని మార్కెట�

    అది మా భూభాగమే : అరుణాచల్ ప్రదేశ్ లో గ్రామం నిర్మాణాన్ని సమర్థించుకున్న చైనా

    January 22, 2021 / 04:54 PM IST

    China defends new village in Arunachalభారత్ భూభాగంలోకి 4.5 కిలోమీటర్లు చొచ్చుకొచ్చిన చైనా.. అరుణాచల్ ప్రదేశ్‌లో ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శాటిలైట్ ద్వారా అందిన ఫొటోలు ఈ సంచ‌ల‌న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాయి. గ‌తేడాది �

    డ్రాగన్ దుస్సాహ‌సం : అరుణాచల్ ప్రదేశ్ లో ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించిన చైనా

    January 18, 2021 / 04:26 PM IST

    China చైనా మ‌రో దుస్సాహ‌సానికి పాల్ప‌డింది. ఈసారి ఏకంగా భార‌త భూభాగంలోకి 4.5 కిలోమీట‌ర్ల మేర చొచ్చుకొని వ‌చ్చి అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఏకంగా ఒక గ్రామాన్నే నిర్మించేసింది. శాటిలైట్ ద్వారా అందిన ఫొటోలు ఈ సంచ‌ల‌న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాయి. గ‌తేడాద�

    నితీష్ కి బిగ్ ఝలక్…బీజేపీలో చేరిన 6గురు జేడీయూ ఎమ్మెల్యేలు

    December 25, 2020 / 02:59 PM IST

    JD(U) suffers setback in Arunachal అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయూ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జేడీయూకి 7గురు ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరిలో ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. అంతేకాకుండా పీపుల్స్ పార్టీ ఆఫ్ అరు�

    ఆగని చైనా ఆగడాలు…అరుణాచల్ బోర్డర్ లో 3 గ్రామాల నిర్మాణం

    December 6, 2020 / 06:20 PM IST

    China Sets Up 3 Villages Near Arunachal సరిహద్దులో చైనా ఆగడాలు రోజు రోజుకి పెచ్చు మీరుతున్నాయి. లడఖ్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకు ఏదో ఒక చోట ఉద్రిక్తతలు పెంచే కార్యక్రమాలను డ్రాగన్ చేపడుతూనే ఉంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో ఏకంగా మూడు గ్రామాలనే ఏర్పాటు చేసింద�

    అరుణాచల్ ప్రదేశ్ సీఎంకు కరోనా

    September 15, 2020 / 09:32 PM IST

    అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండుకు మంగళవారం కరోనా సోకింది. తాను కరోనా పరీక్ష- RT-PCR చేయించుకోగా పాజిటివ్‌ గా రిపోర్టు వచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. డాక్టర్ల సూచన ప్రకారం హోం ఐసొలే�

    అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ లో బలగాలను మోహరిస్తోన్న చైనా …భారత ఆర్మీ హై అలర్ట్

    September 15, 2020 / 07:45 PM IST

    గతనెల చివర్లో దక్షిణ పాంగాంగ్ సరస్సు సమీపంలోని ఎత్తైన ప్రాంతాల్లో చొరబాటుకు యత్నించి భారత ఆర్మీ చేతిలో భంగపడిన చైనా ఇప్పుడు మరో కుతంత్రానికి ప్రయత్నిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వైపున చైనా తన బలగాలను మోహరిస్తోంది. అక్కడి లోయ ప్రాంత�

    ఆ ఐదుగురు భారతీయులు మా దగ్గరే ఉన్నారు…చైనా

    September 8, 2020 / 08:08 PM IST

    సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం అరుణాచల్​ప్రదేశ్​లో ఐదుగురు అదృశ్యం అయిన  ఘటనపై ఎట్టకేలకు చైనా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి తప్పిపోయిన ఐదుగురు భారత పౌరులు తమ భూభాగంలో కనిపించినట్టు చైనా వెల్లడించింది. భారత సైన్యానికి అందిం�

    ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసిన బీజేపీ

    March 21, 2019 / 03:48 PM IST

    ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్,సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ రిలీజ్ చేసింది. గురువారం సమావేశమైన పార్టీ కేంద్రఎన్నికల కమిటీ(సీఈసీ)ఆమోదం తర్వాత ఈ జాబితా విడుదల అయింది. ప్రధాని నరేంద్రమోడీ,బీజేపీ చీఫ్ అమ

    ఇంకెంత మంది ఉన్నారు! : పాక్ గూఢచారి అరెస్ట్

    January 9, 2019 / 11:02 AM IST

    పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకి చెందిన గూఢచారిగా అనుమానిస్తూ అరుణాచల్ ప్రదేశ్ లోని అంజ్వా జిల్లాలోని భారత్-చైనా సరిహద్దుల్లో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు  భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. అరెస్ట్ అయిన వ్యక్తిని నిర్మల్ రాయ్ గా గుర్తించార�

10TV Telugu News