Home » asi
ద్వారకపై గతంలోనూ చాలా పరిశోధనలు జరిగాయి.
తాండూరు ప్రాంతంలో ఓ రైతు ఎండ్లపై సామాన్లు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో బండి చక్రం ఊడిపడిపోయింది. దానిని బండికి తిరిగి అమర్చేందుకు
జనార్దన, రుద్ర, ఉమా మహేశ్వర పేర్లతో శాసనాలు దొరికాయన్నారు. 17వ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చినట్లు నిర్ధారణ అయినట్లు తెలిపారు.
1938లో పురావస్తు శాస్త్రవేత్త ఎన్.పీ.చక్రవర్తి చివరి సారిగా ఇక్కడ పరిశోధనలు చేశారు. ఇక, తాజాగా బయటపడ్డ కట్టడాల గురించి పురావస్తు శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ బంధావ్గఢ్కు కొంత దూరంలో ఉన్న కౌశమి, మధుర, పావట, వేజబరడ, సపటనాయిరికా �
పురాతత్వ శాఖ రక్షణలో ఉన్న కుతుబ్ మినార్ను దేవాలయంగా మార్చడం కుదరదని స్పష్టం చేసింది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ). కుతుబ్ మినార్ను దేవాలయంగా పునురుద్దరించాలి అంటూ ఢిల్లీ కోర్టులో దాఖలైన పిటిషన్కు సమాధానం ఇచ్చింది ఏఎస్ఐ.
డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించే పోలీసే తాగి వాహనం నడిపి ఇద్దరికి తీవ్ర గాయాలు కావడానికి కారణం అయ్యాడు. అసిస్టెంబ్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) హోదాలో ఉన్న వ్యక్తి మద్యం మత్తులో..
ఒడిశాలోని పూరీ జిల్లాలో ఉన్న కోణార్క్ సూర్యదేవాలయంలో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ-టికెటింగ్ సౌకర్యంలో లోపం కారణంగా వేలాది మంది పర్యాటకులు ప్రవేశ టిక్కెట్లు పొందలేకపోయారు.
త్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలోని కాశీవిశ్వనాథ్ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపీ మసీదుపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) చేస్తున్న సర్వేపై అలహాబాద్ హైకోర్టు
కరోనా ఏ రూపంలో మనిషిని కబళిస్తుందో అర్ధం కాని పరిస్దితి ఏర్పడింది. ఏ లక్షణాలు లేని మనుషులకేమో పాజిటివ్ వస్తోంది. కరోనా లక్షణాలతో ఇబ్బంది పడేవారకేమో నెగెటివ్ వస్తోంది. దీంతో ప్రజలు భయ బ్రాంతులకు లోనవుతున్నారు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చే సరి�
మహారాష్ట్ర సీఎం నివాసంలో డ్యూటీలో ఉన్న మహిళా పోలీస్ కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ముంబైలోని ఉద్దవ్ ఠాక్రే అధికారిక నివాసం వర్షలో విధులు నిర్వహిస్తున్న ASIకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ప్రస్తుతం ఆమెను హాస్పిటల్ లో ఉంచి ట్రీట్