-
Home » ASK
ASK
MLC Kavita : బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరాలంటూ…ఎమ్మెల్సీ కవితకు మహారాష్ట్ర అభిమాని ట్వీట్
February 20, 2023 / 03:36 PM ISTబీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరాలంటూ ఎమ్మెల్సీ కవితకు మహారాష్ట్ర అభిమాని ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొని, సీఎం కేసీఆర్ కు మద్దతు పలకాలని ఎమ్మెల్సీ కవిత…
Maha-Karnataka: ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి.. మహా-కర్ణాటక వివాదంపై ఉద్ధవ్ డిమాండ్
December 10, 2022 / 09:15 PM ISTరెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతుండడంతో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం వేడెక్కింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన జరిగిన అనంతరం 1957లో ఈ వివాదం తలెత్తింది. మరాఠీ…
Assam: డిసెంబర్ 1లోపు అన్ని వివరాలు ఇవ్వాలి.. ప్రైవేటు మదర్సాలకు ప్రభుత్వం ఆదేశం
November 10, 2022 / 03:07 PM ISTఆరు నెలల్లో ప్రైవేటు మదర్సాలకు సంబంధించిన సర్వే పూర్తి చేయాలని, ఏ మదర్సాలో అయినా విద్యార్థులు లేకుంటే వాటిని మిగతా మదర్సాల్లో విలీనం చేయాలని ఏఐయూడీఎఫ్ జనరల్ సెక్రెటరీ కరీం ఉద్దీన్ బర్భూరియా అన్నారు.…
అమ్మఒడి డబ్బులు అడిగాడని విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపల్
February 4, 2021 / 07:32 PM ISTThe principal who beat the student in visakha : ఏపీ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే తనకు అమ్మఒడి రాలేదని అడిగిన ఓ విద్యార్థిపై ప్రిన్సిపల్ దాడి…
దీనంగా చేతులు చాచి, ప్రాథేయపడి, అడిగి మరీ నీళ్లు తాగిన ఉడత.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
July 18, 2020 / 02:07 PM ISTఅదో ఉడత. పాపం దానికి బాగా దాహమైంది. దాహాన్ని తట్టుకోలేకపోయిన ఆ ఉడత నీరు కావాలని ఓ అబ్బాయిని అడిగింది. దీనంగా చేతులు చాచి, అతడి చుట్టూ తిరుగుతూ, అతడి వెంట పడుతూ మరీ…
అద్దె అడిగినందుకు యజమాని గొంతు కోసి చంపాడు
July 11, 2020 / 12:03 AM ISTచిన్నపాటి ఘర్షణలే ప్రాణాలు తీసే వరకు దారితీస్తున్నాయి. క్షణికావేశంతో నేరాలు చేస్తూ కటకటాల పాలవుతున్నారు. ఇలాంటి సంఘటనే ఒకటి తమిళనాడులో చోటుచేసుకుంది. ఇంటి అద్దె అడిగినందుకు కిరాయిదారు… యజమాని గొంతు కోసి హత్య చేశాడు.…
శాశ్వత నిషేధం…చైనా యాప్స్ కు కేంద్రం మరో షాక్
July 10, 2020 / 07:07 PM ISTచైనా యాప్స్ కు మరో షాక్ ఇచ్చింది భారత ప్రభుత్వం. దేశ భద్రత, గోపత్య విషయంలో ముప్పు వాటిల్లుతుందనే కారణంతో టిక్ టాక్ తో సహా 59 చైనా యాప్ లపై కేంద్ర హోం…
భూమిని ఆన్లైన్లో ఎంటర్ చేసేందుకు లంచం అడిగిన తహశీల్దార్
November 27, 2019 / 03:15 PM ISTకర్నూలు జిల్లాలో వీఆర్వో లెటర్ సంచలనం రేపుతోంది. తహశీల్దార్ లంచం అడిగారని సమాచార హక్కు పత్రం ద్వారా వీఆర్వో రైతుకు తెలిపారు.
ఇప్పుడు అవసరం వచ్చిందా : 17ఏళ్ల తర్వాత ఉద్యోగం కావాలంటున్నాడు
November 3, 2019 / 04:50 AM ISTతొలగింపుకు గురైన ఓ ఐఏఎస్ ఆఫీసర్ 17 ఏళ్ల తర్వాత వచ్చి తనకు ఉద్యోగం కావాలన్నాడు. అమెరికాలోని ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్గా చేరి, తిరిగి భారత్ కు వచ్చి తనకు ఉద్యోగం ఇప్పించాలని ఇప్పించాలని…
ఈ ఒక్కరోజు పని చేయండి వర్మ
January 31, 2019 / 07:37 AM ISTతనను వేరే శాఖకు బదిలీ చేస్తూ హై పవర్ కమిటీ తీసుకున్న నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోలీస్ సర్వీసుకు మాజీ సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మ చేసిన రాజీనామాను ప్రభుత్వం తిరస్కరించింది.…