Home » ASK
బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరాలంటూ ఎమ్మెల్సీ కవితకు మహారాష్ట్ర అభిమాని ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొని, సీఎం కేసీఆర్ కు మద్దతు పలకాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.
రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతుండడంతో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం వేడెక్కింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన జరిగిన అనంతరం 1957లో ఈ వివాదం తలెత్తింది. మరాఠీ మాట్లాడే జనాభా గణనీయమైన సం
ఆరు నెలల్లో ప్రైవేటు మదర్సాలకు సంబంధించిన సర్వే పూర్తి చేయాలని, ఏ మదర్సాలో అయినా విద్యార్థులు లేకుంటే వాటిని మిగతా మదర్సాల్లో విలీనం చేయాలని ఏఐయూడీఎఫ్ జనరల్ సెక్రెటరీ కరీం ఉద్దీన్ బర్భూరియా అన్నారు. మదర్సాల్లో బయటి వ్యక్తుల్ని టీచర్లుగా �
The principal who beat the student in visakha : ఏపీ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే తనకు అమ్మఒడి రాలేదని అడిగిన ఓ విద్యార్థిపై ప్రిన్సిపల్ దాడి చేశాడు. నడిరోడ్డుపై ఎడా పెడా కొట్టాడు. విశాఖ జిల్లా కశింకోట మండలం ఏనుగుతున�
అదో ఉడత. పాపం దానికి బాగా దాహమైంది. దాహాన్ని తట్టుకోలేకపోయిన ఆ ఉడత నీరు కావాలని ఓ అబ్బాయిని అడిగింది. దీనంగా చేతులు చాచి, అతడి చుట్టూ తిరుగుతూ, అతడి వెంట పడుతూ మరీ నీరు కావాలని ప్రాథేయపడింది. చివరకు ఉడత బాధను అర్థం చేసుకున్న ఆ అబ్బాయి తన చేతిలో �
చిన్నపాటి ఘర్షణలే ప్రాణాలు తీసే వరకు దారితీస్తున్నాయి. క్షణికావేశంతో నేరాలు చేస్తూ కటకటాల పాలవుతున్నారు. ఇలాంటి సంఘటనే ఒకటి తమిళనాడులో చోటుచేసుకుంది. ఇంటి అద్దె అడిగినందుకు కిరాయిదారు… యజమాని గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన కాంచిపురంలోన
చైనా యాప్స్ కు మరో షాక్ ఇచ్చింది భారత ప్రభుత్వం. దేశ భద్రత, గోపత్య విషయంలో ముప్పు వాటిల్లుతుందనే కారణంతో టిక్ టాక్ తో సహా 59 చైనా యాప్ లపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ జూన్-29,2020న నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం బ్యాన్ చేసిన 59 యాప్స్ కు �
కర్నూలు జిల్లాలో వీఆర్వో లెటర్ సంచలనం రేపుతోంది. తహశీల్దార్ లంచం అడిగారని సమాచార హక్కు పత్రం ద్వారా వీఆర్వో రైతుకు తెలిపారు.
తొలగింపుకు గురైన ఓ ఐఏఎస్ ఆఫీసర్ 17 ఏళ్ల తర్వాత వచ్చి తనకు ఉద్యోగం కావాలన్నాడు. అమెరికాలోని ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్గా చేరి, తిరిగి భారత్ కు వచ్చి తనకు ఉద్యోగం ఇప్పించాలని ఇప్పించాలని ప్రధాని మోడీని కోరాడు.
తనను వేరే శాఖకు బదిలీ చేస్తూ హై పవర్ కమిటీ తీసుకున్న నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోలీస్ సర్వీసుకు మాజీ సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మ చేసిన రాజీనామాను ప్రభుత్వం తిరస్కరించింది. పదవీ విరమణ చేసే వరకు సర్వీసులో కొనసాగాలని వర్మను ప్రభుత్�