Home » Assam CM
అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ రాహుల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ..వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. అస్సాం ఎన్నడూ భారత్ తో శాంతి చర్చలు జరపలేదని సీఎం బిశ్వ అన్నారు
అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ కాస్త తడబడ్డారు. పబ్లిక్ ఈవెంట్ లో అమిత్ షాను ప్రధాని అంటూ సంబోధించడంతో ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి అడ్డంగా దొరికిపోయారు. అధికార పార్టీ అయిన బీజేపీ..
అసోం సీఎం హిమంతబిశ్వ శర్మను బర్త్ రఫ్ చేయాలి అని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.
రాజకీయ రచ్చకు దారితీసిన బీజేపీ సభ
వలస వచ్చిన మియాల వల్లనే రాష్ట్రంలో అసోం గుర్తుపు, సంస్కృతీ, భూమి కోల్పోయామని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు బిశ్వ శర్మ అన్నారు.
ఒలింపిక్ 2020 కాంస్య పతక విజేత లవ్లీనాకు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అద్భుతమైన ఆఫర్ ప్రకటించారు. డీఎస్పీ పోస్టును కేటాయించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆమె సొంతూరు గోలాఘట్లో లవ్లీనా పేరు మీద స్టేడియం నిర్మించనున్నారు.
అస్సాం-మిజోరం సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ.. ఇటీవల ఇదే అంశంపై జరిగిన హింసలో ఆరుగురు అస్సాం పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.
టోక్యో ఒలింపిక్స్ వేదికగా విజయాలతో దూసుకెళ్తున్న అస్సాంకు 24ఏళ్ల బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ గెలవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో అస్సాం సీఎం డా. హిమంత బిశ్వ శర్మ సైతం పాల్గొనడం విశేషం. ఇండియన్ బాక్సర్ గెలవాలని కొవ్వొత్తులు �
కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ను తగులబెట్టారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.
అస్సాం కొత్త సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ వీడింది. ఆదివారం బీజేపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి పేరు ప్రకటించింది.