Home » Assam
అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోలాఘాట్ జిల్లాలో బుధవారం తెల్లవారు జామున 5గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 14మంది మరణించారు.
మత్తుమందు సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.7.25 కోట్ల విలువైన 29 వేల యాబా ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
రెండో వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తి భార్య అనుమతించినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు సీఎం. ప్రభుత్వ ఉద్యోగి బహు భార్యాత్వం కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రూ.70లక్షలకు పైనే ధర ఉండే కార్లు కేవలం రూ.100లకే వస్తాయంటే జనాలు ఊరుకుంటారా..? ఎగబడి మరీ కొనేస్తారు. పోతే రూ.100లు పోతుంది అనుకున్న జనాలు ఎగబడి మరీ కొనేస్తున్నారు.రూ.100లకే రేంజ్రోవర్, ఫార్చ్యూనర్, స్కోడా కార్లు వంటి ఖరీదైన కార్ల ఆఫర్..
ఆ స్కూల్లో ఫీజు కింద డబ్బులు కట్టించుకోరు కానీ .. అవి చెల్లించాలి.. ఏంటవి? చదవండి మరి.
సెప్టెంబర్ 28న అమృత్సర్ డీసీకి వ్యతిరేకంగా దిబ్రూగఢ్ జైలు సూపరింటెండెంట్కు అమృతపాల్ లేఖ రాయడం గమనార్హం. అమృత్సర్ డీసీ తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని అందులో రాశారు
అందరిలో ప్రత్యేకంగా ఉండాలనుకుంది. అందుకోసం ఏమి చేయాలని ఆలోచించింది. చిన్ననాటి నుంచి తను నమ్ముకున్న వృత్తిలో అద్భుతాలు చేసి చూపించింది. అస్సాం చేనేత కళాకారిణి ప్రయాణాన్ని మీరు చదవండి.
గతంలో ఆప్ నేత మనీశ్ సిసోడియాపై కూడా రినికి భుయాన్ శర్మ రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేశారు.
హిందూ మతంలోకి మారిన ఓ ముస్లిం మహిళా డాక్టర్ తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆరోపించింది. ఆమెకు కుటుంబ సభ్యులే శత్రువులు కావడంతో వారి భయానికి దాక్కోవలసి వచ్చింది
అస్సాం బీజేపీ ఎంపీ రాజ్దీప్ రాయ్ ఇంట్లో 10 సంవత్సరాల బాలుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.