Home » Assam
గొడవ పడ్డ ఇద్దరు స్టూడెంట్స్ టీచర్కి ఆ విషయం ఇంగ్లీష్లో చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డారు. వీరి సంభాషణకి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అన్ని సందర్భాలలో ఇంగ్లీషులోనే మాట్లాడాలని పిల్లలపై ఒత్తిడి తీసుకురావడం కరెక్ట్ కాదన
బామునిమైదాం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఇంద్రాణి ఇటీవలే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె పార్టీ కిసాన్ మోర్చాలో కూడా ఉన్నారు. స్థానికుల సమాచారం ప్రకారం.. బీజేపీలో ఆమె కంటే సీనియర్ అయిన ఒక వ్యక్తి ఇంద్రాణి
జిల్లాలోని మోర్నోయి గ్రామంలో నిర్వహించిన శిబిరంలో 350 మంది యువకులు యుద్ధ కళలు, రాజకీయాలు, ఆధ్యాత్మికతపై పాఠాలు నేర్చుకోవడంతో పాటు ఆయుధ శిక్షణ పొందారని బజరంగ్ దళ్ తెలిపింది
బుధవారం సౌరాష్ట్ర, కచ్ లో, బుధవారం, గురువారం గుజరాత్ రీజియన్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇతరులను ఎప్పుడూ నిందించలేదు. ఎందుకంటే ప్రకృతి అలా చేయదని మనకు తెలుసు. దానికి కారణం భౌగోళిక పరిస్థితులు. వాటిని గుర్తించండి అని హిమంత బిశ్వా శర్మ ఆదివారం ట్వీట్ చేశారు.
కూరగాయల ధరలు పెరిగిపోవటానికి కారణం ‘మియా’ ముస్లింలే కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం.
scooters to Meritorious Students : అసోం రాష్ట్ర ప్రభుత్వం మెరిట్ విద్యార్థులకు ఉచితంగా స్కూటర్లు ఇవ్వాలని నిర్ణయించింది. హయ్యర్ సెకండరీ పరీక్షల్లో మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా స్కూటర్లు ఇవ్వనున్నట్లు అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వాశ
సైబర్ క్రైంపై అవగాహన కల్పించడం కోసం అస్సాం పోలీసులు AI ని ఉపయోగించి తయారు చేసిన సైబర్ నేరగాళ్ల ఫోటోలను ట్వీట్ చేశారు. సైబర్ నేరగాళ్లుగా AI చూపించిన ఆ బాలీవుడ్ విలన్స్ని మీరు గుర్తు పట్టగలరా?
మనుష్యులైనా.. జంతువులైనా తల్లి మనసు ఒకటే.. పడే వేదన ఒకటే.. చనిపోయిన తన బిడ్డను బ్రతికించుకునేందుకు ఓ ఏనుగు చేసిన ప్రయత్నం చూపరులను కంట తడి పెట్టించింది.
ప్రజలు విద్యుత్ చార్జీలు కట్టలేకపోతే ఫ్యాన్లు వాడటం మానుకోవాలని..దానికి బదులు చెట్లనీడలో కూర్చోవాలని సలహా ఇచ్చారు. ఫ్యాన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అసలే వినియోగించవద్దని..ఫ్యాన్లకు బదులుగా చెట్లనీడన సేదతీరండి అంటూ వ్యాఖ్యానించారు.