Home » assembly elections
ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి బాఘేల్ను కాంగ్రెస్కు అత్యంత ప్రజాదరణ కలిగిన నేతనా కాదా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సీఎం బాఘేల్ సమాధానమిస్తూ ఇద్దరు కాంగ్రెస్ నేతల పేర్లు చెప్పారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కర్ణాటక ముఖ్యమంత్రి స�
కర్ణాటక ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా మాత్రమే పూర్తిస్థాయిలో సక్సెస్ అయింది. మిగతా సంస్థలు..
పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్యకు తనకు మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న వ్యాఖ్యలను డీకే ఖండించారు. తమకు ఎలాంటి విభేదాలు లేవని, అవన్నీ ఇతర పార్టీల వారు చేస్తున్న దుష్ప్రచారమని అన్నారు. తామంతా కాంగ్రెస్ పార్టీ గొడుగు కింద ఉన్నామని, పార్టీ కోసమే ప
80 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచే వోటు వేసేలా ‘వోట్ ఫ్రమ్ హోమ్’ పద్ధతిని ప్రవేశపెట్టబోతుంది. దీని ప్రకారం.. ఇంటి నుంచి పోలింగ్ బూత్కు రాలేని, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు ఇకపై ఇంటి నుంచే ఓటేయొచ్చు. దీనిలో పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలోనే ఓట�
కర్ణాటక రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గాను 124 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రకటిస్తూ తొలి జాబితాను శనివారం ఉద
తొలి జాబితాలో సిట్టింగులందరి పేర్లు ఉండనున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత, ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించి ప్రస్తుతం ప్రతిపక్షనేతగా ఉన్న సిద్దరామయ్య ఎక్కడ పోటీ చేస్తారనే అంశం జాబితాలో తేలిపోనుందట. వాస్తవానికి కోలారు ను�
224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో 36 స్థానాలు ఎస్సీ రిజర్వుడు కాగా 15 స్థానాలు ఎస్టీలకు కేటాయించారు. ఇక రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్లు ఓటర్లు ఉండగా ఇందులో 2.59 ఓటర్లు మహిళలు. ఇక 16,976 మంది ఓటర్లు వందేళ్లకు పైబడినవారు, 4,699 మంది ఓటర్లు థర్డ్ జెండర్
యూడియూరప్పకు రాష్ట్రంలో ప్రజాభిమానం పెద్ద స్థాయిలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే.. యడియూరప్ప లేకపోతే కర్ణాటక బీజేపీ తల లేని మొండెంలాగే ఉంటుందనేది విమర్శకులు అంటున్నారు. ఆయన కాకుండా బీజేపీలో మరే నాయకుడు మాస్ రాజకీయంలో రాణించలేదు. ఎటు తిరిగి చూస�
ఢిల్లీలో మేం ఏం చేశామో ప్రజలకు తెలుసు. ఢిల్లీ-పంజాబ్లో నిజాయితీగా పని చేస్తున్నాము. కర్ణాటకలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కర్ణాటకలో ఆమ్ ఆద్మీ పార్టీ బలపడుతోంది. రాష్ట్రంలో డబుల్ ఇ�
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు 200 శాతం ఉన్నాయంటూ టీచర్ల వాట్సప్ గ్రూపుల్లో మెసేజ్ షేర్ చేసిన ఓ ప్రభుత్వ టీచర్ చిక్కుల్లో పడ్డారు. కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాలోని భానాపూర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమశేఖర�