Home » assembly elections
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో 13.55లక్షల మంది మహిళలతో సహా మొత్తం 28.13లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 60 స్థానాల్లో 259 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇందులో 20 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ – ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ
శివసేన రెండుగా చీలిపోయిన అనంతరం షిండే, ఉద్ధవ్ వర్గాలు తరుచూ బాహాబాహీకి వెళ్తున్నాయి. ఇక ఇరు వర్గాల మధ్య వైరం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదిత్య వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అలాగే బీఎంసీకి కొద్ది రోజుల్లో ఎన్నికలు �
నాగాలాండ్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలున్నాయి. ఇక్కడ బీజేపీ-ఎన్డీపీపీ కూటమి కలిసి పోటీ చేయనుంది. ఈ నేపథ్యలో ఇరు పార్టీలు 40:60 నిష్పత్తిలో సీట్లు పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు నాగాలాండ్ అసెంబ్లీకి బీజేపీ 20 స్థానాల్లో పోటీ పడనుంది.
ఈసారి కోలార్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అదే సందర్భంలో ఆ నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం జరిగితే పరిస్థితి ఏంటని విలేకరులు ప్రశ్నించగా పై విధంగా సమాధానం ఇచ్చారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బదామి నుంచి సి
కర్ణాటకలో బీజేపీపై జేడీఎస్ అసత్య ప్రచారం చేస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వాళ్లతో పొత్తు పెట్టుకుంటుందని ప్రచారం చేస్తోంది. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలి అనుకుంటున్నా. రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ప్రభుత్వాన్ని కూ�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రం నుంచి ఒకే ఒక్క ముస్లిం అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇమ్రాన్ ఖేడావాలా విజయం సాధించారు. గత అసెంబ్లీలో ముగ్గురు ముస్లింలు ఎమ్మెల్యేలు ఉం
ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్తో కలిపి ఆయన కేబినెట్లో మొత్తం 12 మంది కేబినెట్ మంత్రులు ఉండగా వారిలో 8 మంది పరాజయం పాలు కావడం గమనార్హం. గోవింగ్ సింగ్ ఠాకూర్, రామ్లాల్ మార్కండ, రాజిందర్ గార్గ్, రాజీవ్ సేజల్, సర్వీన్ చౌధరీ, వీరేందర్ కన్వార్ ఉన్నారు. అ�
తెలంగాణలో ఊపందుకున్న ముందస్తు ఊహాగానాలు
ఎన్నికల రోజు పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న పలు జంటలు పెళ్లి దుస్తుల్లో పోలింగ్ కేంద్రాలకు వచ్చి అందరినీ ఆకర్షించాయి. ఓ పెళ్లి కొడుకు ఓటు వేసేందుకు ఏకంగా తన పెళ్లినే వాయిదా వేసుకున్నాడు. ఈ విచిత్ర ఘటన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చోటు చేసుక�
హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు స్థిరమైన ప్రభుత్వం కావాలని, అందుకే వారు బీజేపీని ఎన్నుకుంటారని మోదీ అన్నారు. ముప్పై ఏళ్ల పాటు ఢిల్లీలో అస్థిర ప్రభుత్వం కొనసాగిందని, ఆ ప్రభుత్వాల హయాంలో ఎన్నికల పేరు మీద కోట్లాది ప్రజా సొమ్ము వృధా అయిందని మోదీ అన్నా�