Home » assembly elections
పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ వీరు.. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. వారి సిట్టింగ్ స్థానాల నుంచే పోటీకి సిద్ధమయ్యారు. పర్మార్ ఫతేపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. అయితే సస్పెన్షన్ విషయమై సోమవారం బీ
Himachal Assembly Polls: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా ప్రారంభించారు. శుక్రవారం హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ చేరుకున్న ఆమె.. అక్కడి తోడో మైదానంలో ఏర్పాటు చేసిన పరివర్తన్ ప్రతిజ్ణ ర్యాల�
గుజరాత్,హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించనుంది ఈసీ.
రాష్ట్రంలో ఎలాగైనా అధికార పగ్గాలను జేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించే సన్నాహాల్లో ఉంది. కనీసం 150 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇలా ముందస్తుగానే అభ్యర్థుల �
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొవిడ్ వల్ల మరణించిన వారి కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల పరిహారం అందిస్తాం. అలాగే రాష్ట్రంలోని ప్రజలందరికీ 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 3,000 ఇంగ్లీషు మీడియం పాఠశాలలు నెలకొల్ప
భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీతో పొత్తులు ఉండవని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన వారితో ఎలాంటి పొత్తులు ఉండవని చెప్పారు. తెలంగాణలో నియంతృత్వ, నిరంకుశ పాలన పోయి ప్రజాపాలన రావాలని ఆయన ఆకాంక్షిం
జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు వీలుగా నియోజకవర్గాల పునర్విభజన తుది ఆదేశాలపై డిలిమిటేషన్ కమిషన్ సంతకాలు చేసింది.
పార్టీ ఆవిర్భావం నుంచి.. ఢిల్లీ మినహా ఎక్కడా ఒక్క సీటు కూడా గెలవని ఆమ్ ఆద్మీ పార్టీ.. నేడు ఏకంగా ఒక రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటుంది
ఒక్క సీటు అటూ ఇటుగా ఉన్నా విజయం తారుమారయ్యే అవకాశం ఉన్నందున.. జంప్ జిలానీలను కాపాడుకునేందుకు ముందు జాగ్రత్త తీసుకున్నాయి.
త్వరలో ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న క్రమంలో పంజాబ్ లో లడ్డూలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో భారీగా ఆర్డర్ల వెల్లువెత్తుతున్నాయి స్వీట్ల తయారీ సంస్థలకు.