assembly session

    AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రేపట్నుంచే ప్రారంభం

    November 17, 2021 / 01:18 PM IST

    ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 18 నుంచి అంటే రేపట్నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కీలక ఆర్డినెన్స్‌లపై ఫోకస్‌ పెట్టింది ప్రభుత్వం.

    Revanth Reddy : జగ్గారెడ్డి ఫైర్.. రేవంత్ రెడ్డి సైలెంట్

    September 24, 2021 / 12:00 PM IST

    ఒక్కడి ఇమేజ్ కోసం మిగతా వారిని తొక్కే ప్రయత్నం జరుగుతోందని.. కాంగ్రెస్ లో సింగిల్ హీరో కుదరదని చెప్పారు జగ్గారెడ్డి.

    ఎల్ఆర్ఎస్ పొడిగించే అవకాశం?

    October 12, 2020 / 12:43 PM IST

    LRS deadline : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ గడువును పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2020, అక్టోబర్ 13వ తేదీ మంగళవారం ప్రారంభమయ్యే శాసనసభా సమావేశాల్లో ఈ విషయంపై సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారని సమాచారం. 2020, అక్టోబర్ 15 గడువును మరో నెల �

    కొత్త సచివాలయంలో మసీదు, గుడి, చర్చి – కేసీఆర్

    September 6, 2020 / 06:32 AM IST

    Telangana new Secretariat : తెలంగాణ అంటేనే గంగాజమునా తహజీబ్‌ అన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో అన్నిమతాలకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. కొత్తగా నిర్మించే సచివాలయంలో మసీదు, చర్చి, గుడిని ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామన్నారు కేసీఆర్. ఒకేరోజు అన్ని ప్రార్థనామ�

    6వ తేదీన తెలంగాణ కేబినెట్..అసెంబ్లీ సమావేశాలే ప్రధాన అజెండా

    September 3, 2020 / 06:47 AM IST

    ఈనెల 6న తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగనుంది. ఈ దఫా సభలో ఆమోదించే బిల్లులు, చర్చించాల్సిన అంశాలపై కేబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది. గతంలో తీసుకొచ్చిన పలు ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను ఆమోదించ�

    రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు…23 మంది పంజాబ్ ఎమ్మెల్యేలకు కరోనా

    August 26, 2020 / 08:37 PM IST

    మరో రెండు రోజుల్లో పంజాబ్ లో అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా 23 మంది ఎమ్మెల్యేలు, మంత్రులకు కరోనా పాజిటివ్ సోకింది. రాష్ట్రంలోని మొత్తం 117 ఎమ్మెల్యేల్లో 23 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. శుక్రవా

    ఆగస్టు-14 వరకు….హోటల్ లోనే రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

    July 30, 2020 / 05:46 PM IST

    ఎట్టకేలకు ఆగస్టు 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వచించేందుకు రాజస్థాన్ గవర్నర్ అంగీకరించారు. ఈ సమయంలో అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభమ‌య్యేంత వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా హోట‌ల్‌లోనే ఉండ‌నున్నారు. జైపూర్‌లోని హోటల్ ఫెయిర్‌మాంట్‌ల�

    నేను హర్ట్ అయ్యా: సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ తమ్మినేని

    January 21, 2020 / 05:56 AM IST

    సాంఘిక సంక్షేమ మంత్రి పినపె విశ్వ రూప్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై మంగళవారం అసెంబ్లీలో ఆందోళన జరిగింది. టీడీపీ సభ్యులు జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ సభకు ఆటంకం కలిగించారు. వైసీపీ నాయకులు రోజాతో పలువురు టీడీపీని సహ

    అసెంబ్లీ సమావేశాలు: నెత్తిన గడ్డిమోపుతో వినూత్న ప్రదర్శన

    December 10, 2019 / 04:13 AM IST

    తొలి రోజు ఉల్లిపాయల ధరలపై చర్చలు చేయాలని ఆందోళన చేసిన టీడీపీ రెండో రోజూ అదే పంథాను కొనసాగించింది. రైతుల సమస్యలపై మాట్లాడాలంటూ.. అసెంబ్లీ దగ్గర టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరి  వరికంకులు, పత్తిచెట్లతో నిరసన తెలిపారు. అసెంబ్లీ వరకు ర్యా

10TV Telugu News