Home » assom
ఈ ఏడాది త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో త్రిపురలోని అగర్తలాలో రథయాత్రను ఆ రాష్ట్ర బీజేపీ ప్లాన్ చేసింది. ఇందులో పాల్గొనేందుకు హోమంత్రి అమిత్ ష
దేశానికి సావర్కర్ అందించిన సేవలను ప్రశ్నిస్తే పాపం తగులుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హెచ్చరించారు. రాహుల్ గాంధీ అటువంటి పాపం చేయొద్దని ఆయన వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య సమరయోధులను ప్రశ్నించే హక్కు
ఓ వ్యక్తి బైక్ కొనుగోలు చేయడానికి ద్విచక్ర వాహనాలు అమ్మే షోరూంకు వెళ్లాడు. అయితే, బైకు కొనుగోలు చేసేందుకుగాను అతడు అన్నీ రూ.1, రూ.2, రూ.5, రూ.10 కాయిన్స్ తీసుకురావడం చూసి షోరూం సిబ్బంది షాక్ అయ్యారు. రూ.50,000 కాయిన్స్ తీసుకువచ్చి, చివరకు ఆ బైక్ కొనుక్క�
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, సద్గురు జగ్గీ వాసుదేవ్ చిక్కుల్లో పడ్డారు. అసోంలోని కాజీరంగ జాతీయ పార్కులో సూర్యాస్తమయం తర్వాత వారిద్దరు జీపులో సఫారీ యాత్రకు వెళ్లారు. దీనిపై సమీప గ్రామస్థులు, ఇద్దరు సామాజిక కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక�
కర్ణాటక రాజధాని బెంగుళూరులో లష్కరే తోయిబాకు చెందిన అనుమానిత ఉగ్రవాదిని నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈశాన్య భారతంలో శుక్రవారం తెల్లవారు ఝామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.1 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
దేశమంతా 71వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుపుకుంటుంటే… అసోంలో ఉగ్రవాదులు గ్రనేడ్ లు పేల్చి కలకలం సృష్టించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగుకుండా భద్రత కట్టుదిట్టం చేసినప్పటికీ ఈశాన్యభారతంలో ఉగ్రవాదులు నాలుగు చోట్ల పేలుళ్లు జరిపి ఉ
అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదల్గురి జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారి 15పై ఓరాంగ్ గెలబిల్ ఏరియా వద్ద కారు – ట్రక్కు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదం�
అసోం : కల్తీ సారా తాగి మృతి చెందిన ఘటనలో మృతుల సంఖ్య 140 మందికి చేరారు.గోలాఘాట్, జోర్హాత్ జిల్లాల పరిధిలోకి వచ్చే తేయాకు తోటల్లో పని చేసే కూలీలు గురువారం (ఫిబ్రవరి 21)రాత్రి ఓ వివాహ విందులో భాగంగా కల్తీ సారా తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైన విష�