-
Home » Astadasha Shakti Peethas
Astadasha Shakti Peethas
వరదాయిని చాముండేశ్వరి దేవి.. అమ్మవారిని అలంకరించి ఏనుగులపై ఊరేగించే సంప్రదాయం
ఈ ప్రాంతంలో మునులు, ఆధ్యాత్మిక సాధకులు తపస్సు చేశారని హిందువులు నమ్ముతారు. ఈ శక్తిపీఠానికి క్రౌంచపీఠం అనే పేరు కూడా ఉంది.
దక్షయజ్ఞం తర్వాత సతీదేవి మెడ భాగం పడిన చోటు.. 18 శక్తి పీఠాల్లో భ్రమరాంబ వెలసిన శ్రీశైలానికి ప్రత్యేక స్థానం
భ్రమరాంబికా ఆలయం మల్లికార్జున ఆలయ సముదాయంలో భాగంగా ఉంది. నిత్యం జరిగే ప్రత్యేక పూజలలో భ్రమరాంబికా అమ్మవారికి ప్రత్యేక స్థానం ఉంది.
Mahakali Devi Temple: అయుష్షును పెంచే మహాకాళీ దేవి.. భయాల నుంచి విముక్తి
స్కందపురాణం, మత్స్యపురాణం, దేవీభాగవతం వంటి గ్రంథాలలో ఈ క్షేత్రం ప్రస్తావన ఉంది.
సతీదేవి నాభి భాగం పడిన ప్రదేశం.. గిరిజాదేవిగా ఆదిపరాశక్తి.. ఈ శక్తి పీఠ మహిమలు తెలుసుకోండి..
నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ఇక్కడ జరుగుతాయి. భక్తుల కోరికలను తీర్చే తల్లిగా అమ్మవారు ప్రసిద్ధి.
ఆలయంలో వెలువడే అగ్నిజ్వాలలు ఎప్పటికీ ఆరని అద్భుతం.. జ్వాలాముఖి దేవాలయం
శక్తి ఆరాధనలో ఈ ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆలయంలో రోజువారీ నైవేద్యాన్ని అగ్నిజ్వాలల ముందు సమర్పిస్తారు.
ఆది శంకరాచార్యులు దర్శించుకుని, అర్చించిన సరస్వతీదేవి పీఠం.. మీరు దర్శించుకున్నారా?
సతీదేవి కుడి చేయి పడిన ప్రాంతం జమ్మూకశ్మీర్లో అమ్మవారు సరస్వతీదేవిగా వెలిశారు.
అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి విశాలాక్షి ఆలయం.. అమ్మవారికి ఆ పేరు ఎలా వచ్చింది?
ఈ ఆలయం కాశీ విశ్వనాథ ఆలయానికి అతి సమీపంలో ఉండటం వల్ల భక్తులు రెండు దర్శనాలు చేసుకున్న భాగ్యం కలుగుతుంది.
ప్రతి జీవి పుట్టుకకు కారణమైన జననాంగాన్ని పూజించే ఆలయం.. కామాఖ్యాదేవి శక్తిపీఠం
సతీదేవి యోని భాగం ఇక్కడ పడడంతో ఈ ప్రదేశం కామాఖ్య ఆలయంగా ప్రసిద్ధి చెందింది.
ప్రశాంతత కోసం శృంఖలాదేవిని దర్శించుకుంటే సరి.. ఈ శక్తిపీఠ మహిమ ఇదే..
ఈ ఆలయంలో ప్రసన్న వదనంతో అమ్మవారు ఆశీర్వదిస్తున్న భంగిమలో ఉంటారు.
బృహస్పతి అమృతంతో అభిషేకించిన మాధవేశ్వరీ దేవి.. విగ్రహారాధనలేని శక్తి పీఠం
ఈ శక్తివంతమైన పీఠంలో విగ్రహారాధన ఉండదు. అష్టాదశ శక్తి పీఠాల్లో 14వ శక్తి పీఠం ఇది.