Home » ATM
Thieves robbed at ATM in Rangareddy : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్టులో మరోసారి ఏటీఎంలో చోరీ జరిగింది. ఇండిక్యాష్ ఏటీఎంను దుండగులు గ్యాస్ కట్టర్తో కట్ చేసి చోరీకి పాల్పడ్డారు. వారం వ్యవధిలో రెండు ఏటీఎంలలో చోరీ జరిగింది. వారం క్రితం యూనియన్ బ్యాంక్ ఏటీ
luxury robbers: ఫ్లైట్లో వస్తారు.. ATMల చుట్టూ రెక్కీ చేస్తారు… అదును చోసి డబ్బంతా దోచేస్తారు.. ఎవ్వరికీ దొరక్కుండా తీరా ఫ్లైట్లోనే చెక్కేస్తారు… ఇదీ కొత్త రకం లగ్జరీ దొంగల చోరీ స్టైల్. ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ ఇద్దరు దొంగలు ATMలలో చోరీలు చేస్తూ లగ్జ�
RBI Rules : బ్యాంకింగ్ మోసాలకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ (RBI) సరికొత్త గైడ్లైన్స్ సిద్ధం చేసింది. క్రెడిట్, డెబిట్ కార్డులకు మరింత సెక్యూరిటీ కల్పిస్తూ మార్గదర్శకాలను రూపొందించింది. 2020, అక్టోబర్ 01వ తేదీ గురువారం నుంచి కొత్త నిబంధనలు అమలు కానున్నట�
కృష్ణా జిల్లా నూజివీడు లోని కరూర్ వైశ్యా బ్యాంకు ఏటీఎంలో ఓ దుండగుడు చోరీకి యత్నం చేసాడు. నూజివీడు పట్టణ పోలీసు స్టేషన్ దగ్గర ఉన్న శ్రీనివాస సెంటర్లోని కరూర్ వైశ్యా బ్యాంకు ఏటీఎంలోమంగళవారం రాత్రి చోరీకి దుండగుడు విఫలయత్నం చేశాడు. ఈ క్రమంలో �
ఏటీఎం బద్ధలుకొట్టి రూ.22లక్షలు దోచుకుపోయారుడు దుండగులు. మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాల్లో ఆదివారం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ATM సెక్యూరిటీ గార్డుకు గన్ గురిపెట్టి దొంగతనానికి పాల్పడ్డారు. సిమారియా టౌన్ లోని నేషనలైజ్డ్ బ్యాంక్ �
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ నియోగదారులకు శుభవార్త అందించింది. కస్టమర్లకు మేలు చేసే మరో నిర్ణయం తీసుకుంది.
ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు మధ్య తరగతి జీవుల హడావిడి అంతా ఇంతా కాదు.. కరోనావైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్నా ఒకటో తారీఖు వచ్చిందంటే వాళ్లకుండే కమిటె మెంట్స్ వాళ్లకు ఉంటాయి. ఒకటో తారీఖు దగ్గరపడటంతో జీతాల వ�
ఏటీఎంకి వెళ్లి డబ్బు చోరీ చేసిన వాళ్ల గురించి విని ఉంటారు, టీవీల్లో చూసి ఉంటారు. కానీ ఓ యువకుడు ఏటీఎంకి వెళ్లిన చేసిన వెరైటీ దొంగతనం గురించి తెలిస్తే విస్తుపోతారు.
మీరు ATMలలో డబ్బులు డ్రా చేస్తున్నారా ? అయితే మీరు ఒక్క విషయం తెలుసుకోవాలి. ఇంటర్ ఛేంజ్ ఫీజును ప్రతి లావాదేవీకి పెంచబోతున్నారు. ఇప్పటి వరకు ఐదు సార్లు ఉచితంగా డ్రా చేసుకొనే అవకాశం ఉందనే సంగతి తెలిసిందే. తాజాగా..ఈ ఇంటర్ ఛేంజ్ ఫీజును పెంచాలని కోర�
పబ్లిక్ Wi-Fi వాడుతున్నారా? మీ బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జాగ్రత్త. వైఫై కనెక్షన్ ద్వారా ఈజీగా డేటా షేర్ చేసుకోవచ్చు. మొబైల్ డివైజ్ లేదా డెస్క్ టాప్ ఇలా ఏ డివైజ్ నుంచి అయినా ఈజీగా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఇదే యూజర్ల కొంప ముంచుతోంది. ఫ్రీగా వైఫై దొరి