Home » Attack
అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామ మందిరంపై దాడికి పాక్ తీవ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రయత్నించినట్లు వెల్లడైంది. ఆత్మాహుతి దాడి ద్వారా అయోధ్య రామ మందిరాన్ని ధ్వంసం చేయాలని జైషే మహమ్మద్ ప్రయత్నిస్తోంది.
నిన్న కానిస్టేబుళ్లపై దొంగలు దాడి చేసిన కేసులు నిందితులను విచారణకు పిలవగా ఈరోజు పోలీస్స్టేషన్లోనే సీఐపై నిందుతుల కుటుంబ సభ్యులు దాడికి యత్నించారు.
‘‘ఇప్పటి వరకు పేద రాష్ట్రాలకు మోదీ ప్రభుత్వం ఏమైనా చేసిందా అంటే అది కేవలం ప్రచారం మాత్రమే. అంతకు మించి ఇంకేం చేయలేదు’’ అని అన్నారు. కొద్ది రోజుల క్రితం విపక్ష కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే పేద రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తామని నిత�
సీఎం కేసీఆర్పై బండి సంజయ్ స్పందిస్తూ ‘‘తాంత్రిక పూజలు చేసిన కేసీఆర్.. మాంత్రికుడి సూచనల మేరకే పార్టీ పేరును మార్చుకున్నారు. అంతేగాక, కేసీఆర్ ఫాంహౌస్లో తాంత్రిక పూజలు చేసి కొన్ని ద్రవాలను కాళేశ్వరంలో కలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన వల్ల �
సోషల్ మీడియా వేదికలను ఉపయోగిస్తూ తమ ఐడియాలజీని విస్తృతం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా సానుభూతి పరులను తయారు చేసే పనిలో ఐసిస్ ఉందని, అయితే దేశంలో ఐసిస్ కార్యకలాపాలన్నింటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ యువత అటువైపు దారిమళ్లకుండా ప్రభుత్వ ఏజెన్స�
కాంగోలో ఇలాంటి ఘటనలు జరగడం సాధారణమే. అలైడ్ డమొక్రటిక్ ఫోర్సెస్ అనే తీవ్రవాద సంస్థ 2020లో బెనిలోని ఒక జైలుపై దాడి చేసి 1,300 మంది ఖైదీలను విడుదల చేసింది. కాగా, ప్రస్తుతం జరిగిన ఘటన కూడా ఏడీఎఫ్ పనేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉగాండా స్థావరంగా ప
ఒక ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే ఇక మామూలు ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలంటూ నిరసన సందర్భంగా కోలి అన్నారు. అయితే ఈ విషయమై ఎంపీ కోలిని సంప్రదించి ఫిర్యాదు చేయాలని కోరినట్లు జిల్లా మెజిస్ట్రేట్ అలోక్ రంజన్ తెలిపారు. ‘‘ఓవర్లోడ్ ట్రక్కుల వ�
శశికళ దయతో ముఖ్యమంత్రి పీఠమెక్కిన పళనిస్వామి.. ఢిల్లీ పెద్దల అండతో పార్టీపైనా పట్టు సాధించారు. ఓపీఎస్ను పార్టీలోకి చేర్చుకోవడంతో పాటు డిప్యూటీ సీఎం పదవి సైతం కట్టబెట్టారు. ఆ తర్వాత పార్టీ సమన్వయకర్తగా ఓపీఎస్, ఉపసమన్వయకర్తగా ఈపీఎస్కు పదవు
నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్య రైల్వే స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాన రైల్వే స్టేషన్లకు భద్రత పెంచారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల దగ్గర ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు.
తిరుమలలో గది విషయంలో టీటీడీ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన బబ్లూ, సీనియర్ అధికారి వెంకటరత్నంపై దాడి చేశాడు. దీంతో వెంకట రత్నం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు బబ్లూను అదుపులోకి తీసు�