Home » auction
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వణికిస్తోంది. రోజురోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కట్టడి చేసేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. భారతదేశంలో లాక్ డౌన్ కారణంగా గ్రామీణవాసుల నుంచి వలస కార్మికుల వరకు ఉపాధి కోల్ప�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంజూరు అయిన రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేయనున్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాక కొనుగోలు చేయడానికి ఎవరూ రాకపోవడంతో అమ్ముడుపోకుండా పాడుబడ్డ గూళ్ల తరహాలో ఉండిపోయాయి. వీటన్నిం
అడవిలోని జంతువులను వేటాడం నిషేధం. జంతువులను వేటాడుతూ దొరికితే చట్ట పరంగా చర్యలు తీసుకుంటారు. జైలుకి పంపిస్తారు. కఠిన శిక్షలు విధిస్తారు. ఇది మన దేశంలోని
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలకు పాల్పడేవారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆందోళనకారులపై రివేంజ్ తప్పదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం,కార్లు,బస్సులు తగులబెట్టం వంటి ఘటనలకు పాల్పడినవ
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు లో చేపట్టిన రివర్స్ టెండరింగ్ ఊహించని విధంగా సత్ఫలితాలను ఇస్తోంది. తొలిసారిగా పోలవరం ప్రాజెక్ట్లోని 65 ప్యాకేజి పనికి టెండ
ప్రధాని నరేంద్ర మోడీకి బహుమతిగా ఇచ్చిన మెమెంటోలు,బహుమతులను శనివారం (సెప్టెంబర్ 14)న ఢిల్లీలో ఎగ్జిబిషన్ నిర్వహించారు. గత ఆరు నెలలుగా మోడీకి వచ్చిన గిఫ్టులను ఎవరైనా సొంతం చేసుకోవచ్చు. అవి కావాలనుకుంటే వేలంలో పాడుకుని సొంతం చేసుకోవచ్చు. ప�
బాలాపూర్ లడ్డూ ఈసారి కూడా రికార్డు బ్రేక్ చేసింది. ప్రపంచంలోనే ఎంతో ఆసక్తి, ఉద్విగ్నతను క్రియేట్ చేసిన ఈ లడ్డూను కొలను రామ్ రెడ్డి దక్కించుకున్నారు. గణేష్ వేడుకల్లో బాలాపూర్ లడ్డూకు ఓ ప్రత్యేకత స్థానం ఉంది. భక్తుల కొంగుబంగారంగా ఈ లడ్డూ ప్రస
సదావర్తి సత్రం భూముల వేలంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్ మంగళవారం. సెప్టెంబర్ 3, 2019 న ఉత్తర్వులు �
పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ నిందితుడు నీరవ్ మోడీ కార్లు వేలానికి సిద్ధమయ్యాయి. దేశం నుంచి పరారీ తర్వాత అతని ఇల్లు, వస్తువులు సీజ్ చేశారు. అందులో 12 లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటిలో రోల్స్ రాయిస్, పోర్సె పనమెరా, 2 మెర్సిడేజ్ బెంజ్, 3 హోండా కార్లు,
భారత ప్రభుత్వం 9వేల కిలోల బంగారాన్ని అమ్మేసింది. మార్కెట్లో గోల్డ్ కి ఉన్న డిమాండ్ తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఈ పని చేసింది.