Home » auction
Barack Obama Shoes Auction: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వాడిన షూస్ ను వేలానికి వచ్చాయి. ప్రముఖ కంపెనీ నైకీ సంస్థ ఒబామా కోసం ప్రత్యేకంగా తయారుచేసి ఇచ్చిన షూస్ ను వేలానికి పెట్టారు. 2009 లో నైకీ సంస్థ ఈ బూట్లను ప్రత్యేకంగా డిజైన్ చేసి అప్పుడు అధ్యక్షుడిగా
Cow cost World record : ఒక ఆవు ధర ఎంతుంటుంది? మహా ఉంటే రూ.లక్ష ఉంటుందేమో. కానీ ఓ ఆవు ధర వింటే షాక్ అవ్వాల్సిందే. అక్షరాలా రూ.2.61 కోట్లకు అమ్ముడై ప్రపంచ రికార్డు సృష్టించింది..! ఇంత భారీ ధరకు అమ్ముడైన ఆ ఆవు పేరు ఆవు పేరు పోష్ స్పైస్ (Posh Spice). ప్రపంచంలో అత్యుత్తమ జాతి ఆ�
Adolf Hitler రెండో ప్రపంచ యుద్ధం కాలంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ కూడా ఒకరు. యుద్ధం ముగిసే సమయంలో తనను కాల్చుకొని హిట్లర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, హిట్లర్ రహస్య స్థావరంలో ఉన్నప్పుడు తన �
IPL auction : ప్రపంచంలోనే అత్యధిక ఆదరణ ఉన్న లీగ్గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్కు సంబంధించి ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా జరగనుంది. ఈ మేరకు బీసీసీఐ కసరత్తు మొదలు పెట్టింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి రెండు టెస్టులు చ�
IPL auction : ఐపీఎల్ 2021 ఆటగాళ్ల వేలం ప్రక్రియ వాయిదా పడింది. ఫిబ్రవరి 11న ఆటగాళ్ల వేలం ప్రక్రియను నిర్వహించాలని బీసీసీఐ తొలుత భావించింది. అయితే ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 18న జరిగే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి శుక్రవారం పీటీఐకి తెలిపారు. అయితే, వేదిక ఎక్కడన�
IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL ) 2021వ సీజన్ కు సంబంధి ఏర్పాట్లు మొదలుపెట్టేసింది బీసీసీఐ. ఈ మేర ఫ్రాంఛైజీలు IPL 2021 వేలంలోకి ప్లేయర్లను విడుదల చేయాలంటూ ఆర్డర్ ఇచ్చింది. వేలానికి వదిలేసిన ప్లేయర్లలో స్టీవ్ స్మిత్ లాంటి స్టార్ ప్లేయర్లు కూడా ఉన్నార�
Ganta Srinivasa Rao in trouble : మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. గంటా అధీనంలో ఉన్న 4ఎకరాల భూమిని ప్రభుత్వ భూమి అంటూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింహాచలం భైరవవాక సమీపంలోని విజయరాంపురం అగ్రహారంలో ఈ భూమి ఉంది. ఇక�
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు షాక్ ఇచ్చింది ఇండియన్ బ్యాంకు. బ్యాంకు నుంచి గతంలో రూ.248కోట్ల మేర రుణం తీసుకున్న ప్రత్యూష కంపెనీ బ్యాంకుకు రుణం కట్టకుండా నాలుగేళ్ల నుంచి ఉండడంతో.. చెల్లించకుండా ప్రత్యూష డైరెక్టర్లు ముఖం చ�
IPL 2021 : ఐపీఎల్ వచ్చే సీజన్ లో 8 జట్లు కాకుండా..9 జట్లను ఆడిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదనను తెరపైకి వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఐపీఎల్ పాలకమండలి వచ్చే సీజన్ పై అప్పుడే కసరత్తును మొదలు పెట్టాయి. ఎందుకంటే..మార్చి, ఏప్రిల్, మే నెలల్లో
కేంద్రం రైల్వేస్టేషన్లను ప్రైవేటీకరణ చేసే క్రమంలో ముందుగా వేలానికి పెట్టేయాలని ప్లాన్ చేస్తుంది. 151ప్యాసింజర్ రైళ్లను ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నట్లు కేంద్ర మంత్రి పీయూశ్ గోయెల్ సోమవారం వెల్లడించారు. మర్చంట్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇ�