Home » August 15
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మళ్లీ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం వైఎస్ఆర్ జయంతి రోజున జూలై 8న (బుధవారం) పట్టాల పంపిణీ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు కూడా చేసింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న �
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు త్వరలోనే వ్యాక్సిన్ రాబోతోంది. అవును ఈ విషయాన్ని ICMR వెల్లడించింది. ఈ వైరస్ ను కట్టడి చేసేందుకు ఎంతో మంది శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ బయోటిక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (Bharat biotech company) కూడా…పనిచేస్తో�
అన్నీ సాధారణ రైళ్లకు ఏప్రిల్ 14 లోగా బుక్ చేసుకున్న అన్ని టికెట్ల పూర్తి బుకింగ్ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని భారత రైల్వే నిర్ణయించింది. ఆగస్టు ముందు వరకు సాధారణ ప్యాసింజర్ రైలు సర్వీసులు ఉండబోవని రైల్వే సూచించింది. రైల్వే కేవలం 230 మెయిల�