Home » August 15
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుంది. ఈ సందర్బంగా దేశమంతా ఆగస్టులో ఆజాదీ కా అమృత్ వేడుకలకు ముస్తాబవుతోంది. ఇక ఇదే సమయంలో పలు కంపెనీలు కొత్త బైక్ లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 న్యూజెనరేషన్ మోడల్
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న భారత అథ్లెట్లను ప్రత్యేక అతిథులుగా ఢిల్లీలోని ఎర్రకోటకు ప్రధాని మోదీ ఆహ్వానించనున్నట్లు సమాచారం.
టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పూలమాలలతో తయారు చేసే అగర బత్తుల అమ్మకాలు ఆగస్టు 15 వ తేదీ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
రిటైర్ మెంట్ ఎప్పుడు ప్రకటించాలనే దానిపై భారత మాజీ కెప్టెన్ ధోని, డాషింగ్ లెప్టాండర్ బ్యాట్స్ మెన్ రైనా ప్లాన్ వేసుకున్నారంట. ఈ విషయాన్ని రైనా వెల్లడించాడు. ఆగస్టు 15వ తేదీని అంర్జాతీయ క్రికేట్ కు గుడ్ బై చెప్పాలని ముందుగానే డిసైడ్ అయ్యామని,
జనవరి నెలలో తప్పిపోయిన భారత ఆర్మీ జవాన్ హవల్దర్ రాజేంద్ర సింగ్ నేగి(36) మృతదేహాన్ని భారత సైన్యం కనుక్కొంది. దాదాపు 8 నెలల తర్వాత శనివారం (ఆగస్టు 15, 2020) కశ్మీర్లోని నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) సమీపంలో మంచు చరియల కింద ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయ�
కేవలం భారత్ లోనే కాకుండా 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా మిన్నంటాయి. 74వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను పురాకరించుకొని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పర్యాటక కేంద్రాలు కూడా త్రివర్ణ శోభితంతో ముస్తాబయ్యాయి. నయాగరా జలపాతం నుంచి బుర్జ్ �
నయాగార జలపాతం కదులుతూ ఉండగా.. త్రివర్ణ పతాకం ఎగురుతుంటే చూడడానికే ఎంత బాగుంటుందో.. జయహో భారత్. అనిపించే అటువంటి ఘటనే నిజంగా జరిగింది. నయాగారా వాటర్ ఫాల్స్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. ఇండియా మొత్తం 2020 ఆగష్టు 15న 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల
భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో పోరాటం చేశారు. తమ పోరాట పటిమను, తెగువను చూపించారు. భారత స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించారు. ప్రాణత్యాగం చేశారు. ఎందరో మహానుభావులు.. వాళ్లు ప్రాణత్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొస్తే.. ఇప్పుడ�
మహిళా సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. అమ్మవడి నుంచి ఆసరా వరకు అన్ని పథకాలను మహిళల పేరుతో అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కోర్టు కేసుల పరిష్కారమైతే ఆగస్టు 15 వ తేదీ 30 లక్షల మందికి పైగా
ఏపీలో 30లక్షల మంది పేదలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. దేవుడు కరుణిస్తే, అడ్డంకులు అన్నీ తొలిగిపోతే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15వ తేదీనే పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని సీఎం జగన్ చెప్పారు