Home » August
కరోనా వేవ్ ల వారీగా జనాలను హడలెత్తిస్తోంది. ఫస్ట్ వేవ్ లో భయపెట్టేసింది. సెకండ్ వేవ్ లో ప్రజల ప్రాణాల్ని హరించేసింది. ఇక థర్డ్ వేవ్ పరిస్థితి తలచుకుంటేనే హడలిపోతున్నారు జనాలు. సెకండ్ వేవ్ లో కేసులు తగ్గుతున్నాయని సంబరపడాలో థర్డ్ వేవ్ లో పరి�
AP EAMCET: ఏపీలో ఎంసెట్ పరీక్షల తేదీలను ప్రకటించారు. ఆగష్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ గురువారం వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణకు కొత్త తేదీలను ప్రకటించారు. జూన్ 30 తేదీవరకు ఎటువంటి అపరా
Veteran singer SP Balasubrahmanyam dies, aged 74: దిగ్గజ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యంతో కన్ను మూశారు. తన గాత్రంతో అలరించిన బాలు ఇక లేరు. దశాబ్ధాల పాటు దేశం మొత్తాన్ని తన పాటలతో ఉర్రూతలూగించిన బాలు.. ఆగస్టు మొదటి వారంలో COVID-19 పాజిటివ్ రావడంతో 5వ తేదీ నుంచి చె�
ఏడాదికొకసారి..శవాలను వెలికి తీస్తారు. జీవించి ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలా తయారు చేస్తారు. కొన్ని శవాలకు కళ్లద్దాలు, సూట్ వేస్తారు. మరికొంతమంది కాళ్లకు షూస్, నోట్లో సిగరేట్ వెలిగిస్తారు. శవాన్ని ఇంటికి తీసుకొస్తారు. అక్కడనే బంధువులు, కుటుంబసభ�
ఆగస్ట్ నెలలో భారతదేశంలో కరోనా వేగం తీవ్రస్థాయిలో పెరిగిపోయింది. ఆగస్ట్ నెలలో (ఆగస్టు 20 వరకు) దేశంలో 12 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి, ఇది మునుపటి నెల కంటే చాలా ఎక్కువ. దేశంలో మాత్రమే కాదు, ఈ సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం. ఆగస్టులో ఏ దేశంలోనూ �
బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతుండగా.. లేటెస్ట్గా భోజ్పురి నటి అనుపమ పాథక్(40) ఆత్మహత్య చేసుకుంది. ఆగస్టు 2 న ఆమె దహిసార్ లోని తన అపార్టుమెంట్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. అనుపమా ఆ
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కోసం ముమ్మర ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరి నాటికి కొవిడ్-19 టీకా వచ్చే అవకాశం ఉన్నట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. టీకా అభివృద్ధిలో ఏడు దే�
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టడానికి రష్యా వ్యాక్సిన్ వచ్చేస్తోంది. ఇందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఆగస్టు 03వ తేదీ రష్యా, సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ లో ప్రజల సమక్షంలో ఫేజ్ 3 ట్రయల్స్ చేయనున్న�
దేశంలో కరోనా రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం.. భారత్లో కోవిడ్ -19 కేసుల సంఖ్య మిలియన్ దాటింది. అలాగే, దేశంలో కరోనా రికవరీ రేటు కూడా పెరగడం కాస్త ఊరట కలిగించే విషయం. ఇదే సమయంలో 24,915 మంది కరోనా కా�
కేంద్రంలోని ప్రధాని మోడీ మంత్రివర్గం విస్తరణ శ్రావణ మాసంలో జరిగే అవకాశం కనిపిస్తుంది. శ్రావణ మాసం ఆగస్టులో ముగుస్తుంది. ఈ క్రమంలోనే కేబినెట్ విస్తరణ ఆగస్టు రెండవ వారంలో జరగవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ విస్తరణకు శ్రావణ �