Home » authorities
అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బలో అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. లైన్ మెన్ నిర్లక్ష్యంతో 11 కేవీ సప్లైను గ్రామ లైన్ కు ఇచ్చారు. షార్ట్ సర్క్యూట్ తో ఒకరు మృతి చెందారు.
ప్రకాశం జిల్లా కనిగిరి సాయినగర్లో అమానుషం చోటుచేసుకుంది. కరోనాతో మృతిచెందిన ఓ మహిళ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. వేతన సవరణ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేయబోతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Maharashtra : మహారాష్ట్రను కరోనా కేసులు పట్టి పీడిస్తున్నాయి. దీంతో వరుసగా ఒక్కో జిల్లా లాక్డౌన్, జనతా కర్ఫ్యూ అమలు దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా జల్గావ్ జిల్లాలో కర్ఫ్యూ ప్రకటించారు అధికారులు. మార్చి 11 నుంచి 15 వరకు జనతా కర్ఫ్యూ అమలు చేస్తు�
High court angry over illegal structures : హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించిం�
NIA investigation into Delhi bomb blast : ఢిల్లీ పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందా? ఐఈడీ పేలుడు తమ పనేనని ఉగ్రవాద సంస్థ జైషే ఉల్ హింద్ ప్రకటించడం ఇందుకు ఊతమిస్తోంది. మరోవైపు ఇది కచ్చితంగా ఉగ్రదాడేనని ఇజ్రాయిల్ చెబుతోంది. దీంతో పేలుడు ఘటన వెనక ఎవరున్నారన్న కోణంలో అధ�
అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి అమ్మ జయలలిత సన్నిహితురాలు చిన్నమ్మ అని పిలిచే శశికళకు ఎదురుదెబ్బ తగిలింది. తనను జైలు నుంచి ముందస్తుగా విడుదల చేయాలంటూ దాఖలు చేసుకున్న పిటిషన్ను కోర్టు తిరస్కరించి�
Italy reports record 40,000 new Covid-19 cases : కరోనా ప్రపంచాన్ని ఇంకా పట్టి పీడిస్తూనే ఉంది. వేలాది సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పలు దేశాల్లో తగ్గుముఖం పడుతోంది అనుకున్న క్రమంలో..మళ్లీ పలువురు కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటలీలో 24 గంటల వ్యవధిల
జనవరి నెలలో తప్పిపోయిన భారత ఆర్మీ జవాన్ హవల్దర్ రాజేంద్ర సింగ్ నేగి(36) మృతదేహాన్ని భారత సైన్యం కనుక్కొంది. దాదాపు 8 నెలల తర్వాత శనివారం (ఆగస్టు 15, 2020) కశ్మీర్లోని నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) సమీపంలో మంచు చరియల కింద ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయ�
ఆయన చేసేది డాక్టర్ వృత్తి అయినా ట్రాక్టర్ అవతారమెత్తాడు. కరోనా సోకిందంటేనే కుటుంబ సభ్యులు కూడా దగ్గరికిరాని సమయంలో కరోనా బాధిత మృతదేహాన్ని ట్రాక్టర్ లో తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాడు ఓ డాక్టర్. అతనిపై దేశ వ్యాప్తంగా సర్వత్రా ప్రశం�