Home » ayodhya ram temple
‘‘రాహుల్ గాంధీ పాత సమస్యలపై ఇప్పుడు మాట్లాడుతున్నారు. పదేళ్ల క్రితం అడగాల్సిన ప్రశ్నలను ఇప్పుడు అడుగుతున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం సమర్థంగా కొనసాగుతోందన్న విషయం రాహుల్ కి తెలియదేమో. మందిర నిర్మాణం పూర్తయ్యాక ఆయనకు కూడా ఆహ్వానం అం�
ఇప్పుడు ఏకంగా బాయ్కాట్ ఆదిపురుష్, బ్యాన్ ఆదిపురుష్ అని ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. బాయ్కాట్ బాలీవుడ్ అంటూ గత కొన్ని రోజులుగా బాలీవుడ్ పై వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఎన్ని క�
అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రామ మందిరం నిర్మాణానికి సంబంధించి మొదటి దశ పనులు పూర్తయ్యాయి. తొలి దశలో రామాలయం పునాది పనులు చేపట్టారు. ఇందులో భాగంగా నిర్మి
అయోధ్యలోని రామ మందిరం కోసం 115 దేశాల నుంచి నీటిని సేకరించినట్లుగా ఢిల్లీకి చెందిన ఎన్జీవో ప్రకటించింది.
old couple gift 300 kg lock for ram temple : అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎంతోమంది కల. మందిర నిర్మాణం పూర్తి అయితే చూడాలని కలలు కనే భక్తులు ఎంతోమంది వేచి చూస్తున్నారు. ఈక్రమంలో మందిర నిర్మాణంలో ఎంతో మంది పాలుపంచుకుంటున్నారు. వెండి, బంగారం, నగదు, ఇత్తడి ఇలా ఎన్నో రకాలుగా �
Ayodhya Ram temple: అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏర్పాట్లలో దాదాపు మొదటి ఘట్టం పూర్తి అయింది. దేశవ్యాప్తంగా నిధుల కోసం ప్రచారం చేశారు. ఊహించనంత రీతిలో భారీగా విరాళాలు వచ్చాయి. దాదాపు 2వేల 100 కోట్లు వచ్చినట్లు శనివారం ట్రస్ట
Ayodhya : అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం ఆలయానికి సంబంధించిన విరాళాల సేకరణ పూర్తయ్యింది. దేశ వ్యాప్తంగా విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. 44 రోజుల పాటు నిర్వహించిన విరాళాల సేకరణ 2021, ఫిబ్రవరి 27వ తేదీ శనివారంతో ముగిసిందని శ్రీరామజన్మభూమి తీర్థ క్�
Construction of Ram Mandir: సీనియర్ కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ సింగ్ రూ.లక్షా 11వేల 111రూ విరాళాన్ని నేరుగా ప్రధాని మోడీకే పంపించారు. అయోధ్యలోని రామ మందిర నిర్మాణం కోసం విరాళం ఇవ్వాలనుకున్నానని ఎక్కడ ఇవ్వాలో ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో నేరుగా ప్రధానికే పంపినట్లు మ
Ram Temple:అద్భుతమైన రామ మందిరాన్ని ఉత్తరప్రదేశ్లోని అయోధ్య వేదికగా ఘనంగా నిర్మించనున్నారు. ఈ మేరకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్రెజరర్ స్వామి గోవింద్ దేవ్ గిరి మంగళవారం వెల్లడించారు. అయోధ్యలో ట్రస్టు సభ్యులు రెండ్రోజుల పాటు మీటిం
కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని ఆలయ నిర్మాణం కోసం దశాబ్దాల తరబడి జాప్యం జరిగినా..ఆ లోటు తీరేలా భవ్య రామాలయం నిర్మితం కాబోతోంది. అందుకే 32ఏళ్ల నాటి డిజైన్లో కూడా మార్పులు చేశారు. భక్తుల రద్దీని మాత్రమే కాదు. మరో వెయ్యేళ్లైనా చెక్కు చ�