-
Home » ayodhya ram temple
ayodhya ram temple
IRCTC శ్రీ రామాయణ యాత్ర.. 17 రోజులు, 30 క్షేత్రాలు.. ఎంత ఖర్చవుతుంది? పూర్తి వివరాలు..
జనవరి 2024లో అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం జరిగినప్పటి నుండి భక్తులు ఈ ప్రదేశాలకు క్యూ కట్టారు.
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవాన్ని గుర్తుచేస్తూ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
అయోధ్య నుంచి కూడా ఎవరినీ రామమందిర ప్రారంభోత్సవానికి పిలవలేదని అక్కడి ప్రజలు నిరాశ చెందారని చెప్పారు.
అయోధ్య రామమందిరం పైకప్పు లీకేజీ..! అసలు విషయం చెప్పిన ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్
అయోధ్య రామ మందిరం గర్భగుడిలోకి పైకప్పు నుంచి నీరు కారుతున్నట్లు వచ్చిన ఆరోపణలను ఆయల నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర ..
అయోధ్య రామునికి భారీగా విరాళాలు.. ఒక నెలలోనే రూ.25 కోట్లు!
Ayodhya Ram Temple : గత జనవరి నుంచి అయోధ్య రామమందిర దర్శనానికి భారీగా భక్తజనం తరలివస్తోంది. దాదాపు 60 లక్షల మంది భక్తులు దర్శించుకోగా.. అదే నెలలో రూ.25 కోట్ల విరాళాలు అందినట్టు ఆలయ ట్రస్ట్ వెల్లడించింది.
పటిష్ఠ భద్రతా వలయంలో అయోధ్య.. డ్రోన్లతో గగనతల నిఘా.. 10వేల సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పదివేల సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో ఏఐ ఆధారిత టెక్నాలజీని వినియోగించనున్నారు.
అమితాబ్ బచ్చన్ అయోధ్యలో ప్లాటు కొన్నారు
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ అయోధ్య పట్టణంలో 7 నక్షత్రాల ఎన్క్లేవ్ అయిన సరయూలో ఒక ప్లాట్ను కొన్నారు. ముంబయికి చెందిన డెవలపర్ హోమ్ ఆఫ్ అభినందన్ లోధ నుంచి అమితాబ్ ప్లాట్ కొన్నారు.....
1992నాటి బాబ్రీ మసీదు కూల్చివేతలో గాయపడిన కరసేవకుడు...మోదీని ఏం కోరారంటే...
పవిత్ర అయోధ్య నగరంలో నాడు బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొని పక్షవాతానికి గురైన కరసేవకుడు అచల్ సింగ్ మీనా తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సంచలన విజ్ఞప్తి చేశారు. రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తనను పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని అ�
అయోధ్య రామమందిరంలో మొదటి బంగారు తలుపు
రామ జన్మభూమి అయిన పవిత్ర అయోధ్య నగరంలోని రామమందిరంలో మొట్టమొదటిసారి బంగారు తలుపును ఏర్పాటు చేశారు. జనవరి 22 వతేదీన రామమందిరాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో గర్భగుడి మొదటి అంతస్తులో బంగారు తలుపు ఏర్పాటు చేశారు....
తొలి టీ20లో భారత్ ఘన విజయం.. విజయవాడ నుంచే పోటీ చేస్తా, కచ్చితంగా గెలుస్తా
అధినేత చెప్పిన మాటను రామభక్త హనుమలాగా శిరసావహిస్తాను అని స్పష్టం చేశారు. నా మైండ్ సెట్ అభిమానులందరికీ తెలుసు, అభిమానుల మైండ్ సెట్ నాకు తెలుసు అని నాని అన్నారు.
అయోధ్య రామ మందిరంలో హైటెక్ భద్రతకు రూ.90కోట్లతో కవచ్
రామజన్మభూమి అయిన అయోధ్యలోని రామాలయం భద్రత కోసం హైటెక్ 24x7 కవచ్ ను ఏర్పాటు చేయనున్నారు. వెయ్యి ఏళ్లపాటు ఉండే ఆలయంలో అత్యంత అధునాతనమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.....