Home » ayodhya ram temple
కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు హోల్కెరె ఆంజనేయ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను రాముడితో పోల్చారు. ఎవరైనా అయోధ్యలోని రామమందిరానికి వెళ్లి రాముడిని ఎందుకు పూజించాలని ఆయన ప్రశ్నించారు....
పవిత్ర అయోధ్య నగరంలోని రామాలయ ప్రారంభోత్సవానికి ముందు అయోధ్య రైల్వే స్టేషన్ పేరు ‘అయోధ్య ధామ్’గా మారుస్తూ భారతీయ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అభివృద్ధి చేసి కొత్త భవనం నిర్మించాక అయోధ్య రైల్వే స్టేషన్ ను డిసెంబర్ 30వతేదీన ప్రధాని నర�
పవిత్ర అయోధ్య నగరంలో రామమందిర శంకుస్థాపన ఆహ్వానితులకు ప్రత్యేక బహుమతులు ఇస్తామని ఆలయ ట్రస్ట్ ప్రకటించింది. జనవరి 22వతేదీన రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆహ్వానించిన విశిష్ట అతిథులందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక బహుమతులు ఇవ్వను
అయోధ్య రామ మందిర ప్రధాన ద్వారంతోపాటు మొత్తం 118 ద్వారాలకు తలుపులు తయారు చేస్తోంది హైదరాబాద్కు చెందిన అనురాధ టింబర్ డిపో. ఆరేడు నెలలుగా ఈ కార్యక్రమాన్ని అయోధ్యలోనే ప్రత్యేకంగా ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి నిర్మాణం చేపడుతున్నారు.
పవిత్ర అయోధ్య నగరంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిసెంబర్ 30వతేదీన పర్యటించనున్నారు. అయోధ్య నగరంలోని శ్రీరామ విమానాశ్రయం, రైల్వేస్టేషన్ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మోదీ అయోధ్య నగరంలో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు �
పవిత్ర అయోధ్య నగరంలో రామాలయం విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రామ జన్మభూమి ట్రస్ట్ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. బౌద్ధుల మత గురువు దలైలామా నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ దాకా పలువురు ప్రముఖులను రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమా�
2024 జనవరి 22 న అయోధ్య రామ మందిర ప్రారంభానికి హాజరుకావాల్సిందిగా పలువురు సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వీరిలో బాలీవుడ్, టాలీవుడ్తో పాటు పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు ఉన్నారు.
రామజన్మభూమి అయిన అయోధ్య నగరంలో రామాలయం నిర్మాణం పూర్తికానుండటంతో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రామాలయం ప్రతిష్ఠాపనకు పవిత్ర అయోధ్య నగరం సిద్ధమవుతున్న తరుణంలో రియల్ బూమ్ ఏర్పడింది....
శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత గోద్రా లాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని ఉద్ధవ్ చెప్పారు....
దేశవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.