Home » ayyappa
మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు శబరిమలకు భారీగా తరలివచ్చారు.
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తీరుపై బౌద్ధ సంఘాలు మండిపడుతున్నాయి. విశాఖలోని తొట్లకొండపై మరమత్తుల పేరిట పూజలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తమ
శబరిమల ఆలయంలోకి ఇప్పటి వరకు 51 మంది మహిళలు ప్రవేశించినట్లు కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదిక ఇచ్చింది.
కేరళ: హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించిన ఇద్దరు మహిళల్లో ఒకరైన కనకదుర్గపై స్వయంగా అత్త దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. 2019, జనవరి 14వ తేదీ సోమవారం కనకదుర్గ అత్తింటికి వెళ్లింది. కోడలిని చూడగానే అత
తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలోని కన్నూరు అట్టుడుకుతోంది. శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడంతో కేరళలో ఫుల్ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. కన్నూరుతో పాటు, కోజికోడ్ డిస్ట్రిక్లలో హై టెన�
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి బుధవారంనాడు 50 ఏళ్లలోపు వయసున్న ఇద్దరు మహిళలు వెళ్ళి దర్శనం చేసుకోవటాన్ని నిరసిస్తూ గురువారం కేరళ లో బంద్ పాటిస్తున్నారు. ఇద్దరు మహిళలు అయ్యప్ప దేవాలయంలో ప్రవేశించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చ