Home » Baba Ramdev
యోగా గురు Baba Ramdev ఏనుగుపై యోగా చేస్తుండగా జారి కిందపడిపోయారు. ఈ ఘటనను అక్కడున్న వారు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. సోమవారం బాబా రామ్దేవ్ అతని శిష్యులకు యోగా ప్రాక్టీస్ గురించి బోధిస్తున్నారు. మధురలోని గురు శరణన్ ఆశ్రమ్ రామానరాత�
పతాంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణ షాకింగ్ న్యూస్ చెప్పుకొచ్చారు. ఇటీవల కరోనా వైరస్ కు మందు అంటూ ప్రకటించి ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు. ఆ రోజు ప్రకటనను విశ్లేషిస్తూ కరోనావైరస్ పేషెంట్స్ వాడే మెడిసిన్ తయారుచేశామని క్లినికల్ ట్రయల్స్ లో ఉందని.. ఎ
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి తాము ఆయుర్వేద మెడిసిన్ కనుగొన్నట్టుగా
ఒక నిమిషం పాటు ఎవరైతే శ్వాసను బిగబట్టి ఉంచగలరో వారికి కరోనా లేనట్లేనని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. "ఆజ్ తక్" ఈ-అజెండా కార్యక్రమంలో రామ్ దేవ్ బాబా మాట్లాడుతూ... కరోనా ల
కరోనా వైరస్ పై భారత యుద్ధం కొనసాగుతున్న సమయంలో తన వంతు సాయం ప్రకటించారు ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్. ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ కు 25కోట్లను డొనేట్ చేస్తున్నట్లు సోమవారం(మార్చి-30,2020)రాందేవ్ బాబా తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప�
బాలీవుడ్ నటి దీపిక పదుకొణే జేఎన్ యూ విజిట్ పై విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. విద్యార్థులపై దాడి ఘటన తర్వాత గత వారం బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె వారికి మద్దతు తెలిపారు. క్యాంపస్కు వెళ్లి వారి ఆందోళనల్లో పాల్గొని, కేంద్రంపై విమర్శలు చే�
దశాబ్దాలుగా కొనసాగిన వివాదాస్పద రామజన్మ భూమి-బాబ్రి మసీదు కేసుపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా మాట్లాడతూ..సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదని అభివర్ణించారు. రామ మందిర నిర్మాణ�
రిషికేశ్ : ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్కు అత్యంత సన్నిహితుడు, ‘పతంజలి’ యోగ పీఠం ఎండీ ఆచార్య బాలకృష్ణ అస్వస్ధతకు గురయ్యారు. ఆగస్టు 23 శుక్రవారం సాయంత్రం తల తిరగడం, ఛాతి నొప్పి రావడంతో ఆయనను మొదట హరిద్వార్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. �
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత ప్రయత్నాలకు డ్రాగన్ దేశం చైనా పదేపదే అడ్డుపడుతోంది.