Home » Baby born
కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్లో అరుదైన శిశువు జన్మించింది. ఓ తల్లి 25వేళ్లు కలిగిన మగ బిడ్డకు జన్మనిచ్చింది.
మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకుడు 67 ఏళ్ల బిల్గేట్స్ తాత అయ్యారు. గేట్స్ కుమార్తె జెన్నిఫర్ గేట్స్, నయెల్ నాజర్ దంపతులు మొదటిసారిగా పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.
ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆర్కేఎస్ థకడ్ మాట్లాడుతూ.. శిశువు ఇలా జన్మించడాన్ని ఇస్కియోపాగస్ అంటారు. శిశువు పిండం రెండు భాగాలుగా విభజించబడినప్పుడు, శరీరంలో రెండు ప్రదేశాల్లో అభివృద్ధి చెందుతుంది. నడుము కింద రెండు అదనపు కాళ్లతో అభివృద్ధి చెంద�
కోలార్ పట్టణంలో కుటుంబం అంతా ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు తెలిసాయి. తీగలాగితే డొంక కదిలింది అన్నట్లుగా..పెళ్లికాకుండా తల్లి అయిన విద్యార్ధిని, ఆ బిడ్డను మాయం చేసిన మరో యువతి..
US baby born from 27-year-old broken record : వైద్యశాస్త్రంలో కనీవినీ ఎరుగని ఓ అద్భుతం జరిగింది..!ఎప్పుడో 27 ఏళ్ల క్రితం ఫ్రీజ్ చేసిన పిండం.. ఇప్పుడు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పిండం గత అక్టోబర్ 26న ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బహుశా ఇటువంటి అద్భుతం ఎప్పుడూ ఎక్కడా జరిగి ఉ�
ఇటలీ దేశం మొత్తంలో అతి చిన్న గ్రామం. దాని పేరు మార్టిరోనీ. ఈ ఊరు పేరు మరోసారి వార్తల్లోకొచ్చింది. అదికూడా చాలా చాలా శుభవార్తతో. ఎందుకంటే ఆ ఊరి జనాభా 28 మంది మాత్రమే. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా? ఉంటుంది మరి..అదే ఆగ్రామం ప్రత్యేకత. ఆ మార్టిరోనీలో ఎనిమిది �
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. అయితే కరోనా సోకిన గర్భిణిలకు పుట్టే శిశువులకు వైరస్ సోకిన వార్తలు వింటూనే ఉన్నా
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో శనివారం అరుదైన ఘటన చోటు చేసుకుంది. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి గర్భిణీ ప్రసవానికి వీలు కల్పించారు. దీంతో ఆ మహిళ ఓ మగ పిల్లాడికి జన్మనిచ్చింది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దుబాయ్ నుంచ�