Home » Badrinath
భారీ హిమపాతం కారణంగా రెస్క్యూ బృందం సంఘటనా స్థలానికి చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు.
బిగ్ బాస్ ఫేమ్, నటి భానుశ్రీ ఇటీవల కేదారినాథ్, బద్రీనాథ్ పుణ్యక్షజేత్రలను ఒకేసారి సందర్శించింది. తాజాగా ఆ ఆలయాల వద్ద దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Char Dham Yatra : ఎత్తైన శిఖరాలలో మంచు కురుస్తుండగా.. లోతట్టు ప్రాంతాలు భారీ వర్షంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈరోజు బద్రీనాథ్లో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి.
Rohit Sharma- Badrinath : చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు బద్రీనాథ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది.
అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ముఖ్యమైనవి ఉత్తరాఖండ్లోని గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. వీటి సందర్శనే చార్ధామ్ యాత్రగా పిలుస్తారు. జీవితంలో ఒక్కసారి అయినా ఈ యాత్ర చేయాలనుకుని తపన పడతారు భారతీయులు. భారతీయులే కాకుండా వి�
ఒక్కసారైనా గంగలో మునిగి పాప పరిహారం చేసుకోవాలంటారు పెద్దలు, గంగమ్మకు అంతటి విశిష్టత ఉంది.గంగా జలం పరమపవిత్రంగా భావిస్తారు భారతీయులు, అటువంటి గంగానది పుష్కరాలు సుముహూర్తం దగ్గరపడింది.మరికొన్ని ఘడియల్లోనే గంగమ్మ పుష్కరాలు ప్రారంభమవుతాయి.
కోవిడ్ కారణంగా రెండేళ్లుగా సాగని యాత్ర ఈ ఏడాది మొదలైన సంగతి తెలిసిందే. గత నెల 3న ఛార్ధామ్ యాత్ర మొదలైంది. యాత్ర సందర్భంగా 91 మందికిపైగా యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. యమునోత్రి, గంగోత్రి, బద్రినాథ్, కేదార్నాథ్ పుణ్యక్షేత్రాలను కలిపి ఛార్ధ
"దేఖో అప్నా దేశ్" ఆఫర్లలో భాగంగా చార్ ధామ్ యాత్ర చేయాలనుకునే యాత్రికులకు IRCTC ప్రత్యేక ప్యాకేజి తీసుకువచ్చింది.
ఛార్ధామ్ యాత్ర లైవ్ టెలికాస్ట్ చేయడం కుదరదని తేల్చి చెప్పేసింది రాష్ట్ర ప్రభుత్వం. బద్రీనాథ్, కేదర్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాల్లోని గర్భగుడిలో జరిపే పూజలను ప్రత్యక్ష ప్రసారం చేయడం కుదరదని ఉత్తరాఖాండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు.
2021 జూన్ 10 నాటికి ‘బద్రీనాథ్’ సినిమా రిలీజ్ అయ్యి 10 సంవత్సరాలు పూర్తవుతున్నాయి..