-
Home » Badrinath
Badrinath
‘కేవలం హిందువులకు మాత్రమే ఆ ఆలయాల్లోకి ప్రవేశం..’
Badrinath-Kedarnath Temple : ఉత్తర భారతంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లోకి ఇకపై హిందువులను మాత్రమే అనుమతించనున్నారు. ఈ ఆలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించాలని బద్రీనాథ్-కేదార్నాథ్ టెంపుల్ కమిటీ ప్రతిపాదించి�
Avalanche in Badrinadh : బద్రీనాథ్ లో హిమపాతం బీభత్సం.. చిక్కుకుపోయిన 47 మంది కార్మికులు
భారీ హిమపాతం కారణంగా రెస్క్యూ బృందం సంఘటనా స్థలానికి చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు.
కేదారినాథ్, బద్రీనాథ్ సందర్శించిన బిగ్ బాస్ భానుశ్రీ.. ఆధ్యాత్మిక ట్రిప్ ఫొటోలు వైరల్..
బిగ్ బాస్ ఫేమ్, నటి భానుశ్రీ ఇటీవల కేదారినాథ్, బద్రీనాథ్ పుణ్యక్షజేత్రలను ఒకేసారి సందర్శించింది. తాజాగా ఆ ఆలయాల వద్ద దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చార్ధామ్ యాత్రలో భక్తుల ఇక్కట్లు!
Char Dham Yatra : ఎత్తైన శిఖరాలలో మంచు కురుస్తుండగా.. లోతట్టు ప్రాంతాలు భారీ వర్షంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈరోజు బద్రీనాథ్లో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి.
చెన్నై జట్టులోకి రోహిత్ శర్మ వస్తే.. సీఎస్కే మాజీ ఆటగాడి పోస్ట్ వైరల్
Rohit Sharma- Badrinath : చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు బద్రీనాథ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది.
Chardham yatra 2023 : నేటి నుంచి తెరుచుకోనున్న చార్ధామ్ ఆలయాలు.. శివయ్య నామస్మరణలో మారుమోగిపోనున్న హిమగిరులు
అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ముఖ్యమైనవి ఉత్తరాఖండ్లోని గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. వీటి సందర్శనే చార్ధామ్ యాత్రగా పిలుస్తారు. జీవితంలో ఒక్కసారి అయినా ఈ యాత్ర చేయాలనుకుని తపన పడతారు భారతీయులు. భారతీయులే కాకుండా వి�
GANGA Pushkaralu : పరమ పవిత్ర గంగా పుష్కరాలు .. పుష్కర ప్రాశస్త్యం గురించి బ్రహ్మా మహేశ్వరులు చెప్పిన రహస్యం ఇదే
ఒక్కసారైనా గంగలో మునిగి పాప పరిహారం చేసుకోవాలంటారు పెద్దలు, గంగమ్మకు అంతటి విశిష్టత ఉంది.గంగా జలం పరమపవిత్రంగా భావిస్తారు భారతీయులు, అటువంటి గంగానది పుష్కరాలు సుముహూర్తం దగ్గరపడింది.మరికొన్ని ఘడియల్లోనే గంగమ్మ పుష్కరాలు ప్రారంభమవుతాయి.
CharDham Yatra: ఛార్ధామ్ యాత్ర పూర్తి చేసిన 19 లక్షల మంది
కోవిడ్ కారణంగా రెండేళ్లుగా సాగని యాత్ర ఈ ఏడాది మొదలైన సంగతి తెలిసిందే. గత నెల 3న ఛార్ధామ్ యాత్ర మొదలైంది. యాత్ర సందర్భంగా 91 మందికిపైగా యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. యమునోత్రి, గంగోత్రి, బద్రినాథ్, కేదార్నాథ్ పుణ్యక్షేత్రాలను కలిపి ఛార్ధ
Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర వెళ్లేవారికి ఐఆర్సీటీసీ డిస్కౌంట్ ఆఫర్
"దేఖో అప్నా దేశ్" ఆఫర్లలో భాగంగా చార్ ధామ్ యాత్ర చేయాలనుకునే యాత్రికులకు IRCTC ప్రత్యేక ప్యాకేజి తీసుకువచ్చింది.
Chardham Yatra: ఛార్ధామ్ యాత్ర ప్రత్యక్ష ప్రసారం చేయడం కుదరదు
ఛార్ధామ్ యాత్ర లైవ్ టెలికాస్ట్ చేయడం కుదరదని తేల్చి చెప్పేసింది రాష్ట్ర ప్రభుత్వం. బద్రీనాథ్, కేదర్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాల్లోని గర్భగుడిలో జరిపే పూజలను ప్రత్యక్ష ప్రసారం చేయడం కుదరదని ఉత్తరాఖాండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు.