Home » Bahujan Samaj Party
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రేపు ఉత్తరప్రదేశ్ లో తొలి విడత పోలింగ్ జరుగుతుంది.
దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్నికలు ఉత్తర్ప్రదేశ్. 2022 మేలో అసెంబ్లీ గడువు ముగుస్తుంది. ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు నిర్వహిస్తే మే నాటికి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ పూర్తికాను
సోనియా గాంధీ విపక్షాల నేతలతో ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు వర్చువల్గా సమావేశం కానున్నారు. విపక్షాలను ఏకం చేసేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది.
sonia-gandhi-mayawati : యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ మాయావతికి భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ నేత హరీష్ రావత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఆల్ ఇండియా కమిటీ (AICC) జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఉత్తరాఖ
ఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో స్వీప్ చేస్తామని, ఎస్పీ, బీఎస్పీకి పరాభవం తప్పదని కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నారు. గతంలో గెలిచిన 72 స్ధానాలను తిరిగి గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు ఎన్ని కూటము�