-
Home » Bahujan Samaj Party
Bahujan Samaj Party
వివాదంలో హీరో విజయ్ పార్టీ జెండా.. ఫిర్యాదు చేసిన బీఎస్పీ పార్టీ..
ఇటీవల విజయ్ తన పార్టీ జెండాని ఆవిష్కరించాడు.
పాపం.. మంద జగన్నాథం.. పార్టీ మారినా, లాభం లేకపాయె!
ఎలాగైనా ఎంపీగా పోటీ చేయాలని నామినేషన్ వేసిన మంద జగన్నాథంకు షాక్ తగిలింది. ఆయన వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది.
ఎవరీ ఆకాష్ ఆనంద్? 2017లో రాజకీయాల్లోకి వచ్చి కేవలం 6 ఏళ్లలో బీఎస్పీ అధ్యక్షుడిగా..
2017లో సహరాన్పూర్లో నిర్వహించిన ర్యాలీలో మాయావతి తొలిసారిగా ఆకాష్ ఆనంద్ను తనతో పాటు వేదికపై కూర్చోబెట్టి, భవిష్యత్తులో బీఎస్పీ సంస్థలో ఆకాష్ కీలక పాత్ర పోషించబోతున్నారని పార్టీ క్యాడర్కు సందేశం ఇచ్చారు
ఎంపీ డానిష్ అలీని బీఎస్పీ నుంచి సస్పెండ్ చేసిన మాయావతి.. బెడిసికొట్టిన కాంగ్రెస్ స్నేహం!
సెప్టెంబరు 2023లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పలు ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు ఆయనకు మద్దతు పలికారు
ఓడిపోయినా సిర్పూర్ లోనే ఉంటా.. బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ ప్రెస్ మీట్
బీజేపీకి సహకరించారన్న వాదనపై ఆయన స్పందిస్తూ.. పార్టీకి తాము వ్యతిరేకమని, మతోన్మాదానికి దూరమని స్పష్టం చేశారు. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని, తమ గెలుపుకోసం ఎన్నికల బరిలోకి వచ్చామని అన్నారు
రాజస్థాన్లో మళ్లీ కీలకంగా మారనున్న బీఎస్పీ.. ఈసారి మద్దతు ఎవరికి? ఎలా ఇస్తారో అప్పుడే చెప్పేశారు
అఖిలేష్ యాదవ్ సైతం ఇదే వాదన వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పేరు ప్రస్తావించకుండా ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని ఆయన ఆరోపించారు.
అఖిలేష్తో వర్కౌట్ అయ్యేలా లేదు. ప్లాన్-బీ రెడీ చేసుకున్న కాంగ్రెస్
దేశవ్యాప్తంగా చాలా ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేశాయి. కానీ వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు ముందే ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు
BSP Chief Mayawati: లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ పొత్తు ఎవరితో ఉంటుందో తేల్చి చెప్పిన మాయావతి
వ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, ఆదాయ నష్టం, అధ్వాన్నమైన రోడ్లు, శాంతిభద్రతలు, ఆరోగ్య సమస్యలు వంటి బర్నింగ్ సమస్యలు ఖచ్చితంగా హృదయాలను తాకుతుందని, వచ్చే ఎన్నికల్లో తీవ్రమైన సమస్యగా మారే అవకాశం గురించి ఆమె అన్నారు.
Mayawati: ఇండియా-భారత్ వివాదంలో కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించిన మాయావతి
ఇండియా వర్సెస్ భారత్ అనే అంశంపై ఇప్పుడు రెండు పార్టీలు, ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. దేశం పేరు మార్చే ముందు కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే.. ప్రతిపక్షాలు తమ సంస్థకు ఇండియా అని పేరు పెట్టినప్పు�
2024 Elections: ఇండియా కాదు, ఎన్డీయే కాదు.. లోక్సభ ఎన్నికల పోరుపై క్లారిటీ ఇచ్చిన మాయావతి
అందరూ బీఎస్పీతో పొత్తుకు ఉత్సుకతతో ఉన్నారు. అయితే వారితో కలవలేదని బీజేపీతో కుమ్మక్కయిందని ఆరోపిస్తున్నారు. వారితో జత కడితే సెక్యులర్, కలవకపోతే బీజేపీ బీ-టీం. ఇది చాలా అన్యాయం, ద్రాక్ష దొరికితే మంచిది, లేకపోతే ద్రాక్ష పుల్లన అన్నట్లుంది