Home » Bahujan Samaj Party
ఇమ్రాన్ మసూద్ అక్టోబర్ 2022లో బీఎస్పీలో చేరారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో నకుడ్ అసెంబ్లీ స్థానం నుంచి తనకు టికెట్ ఇవ్వనందుకు సమాజ్ వాదీ పార్టీపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ను అహంకారి అని తీవ్ర స్థాయిలో విమర్శలు గ�
సుప్రీం కోర్ట్ దీనిపై త్వరలో విచారణ చేపట్టి ఉత్తర్వులు జారీ చేస్తుందని ఆశిస్తున్నట్లు ఎంపీ డానిష్ అలీ అన్నారు. ఈ మొత్తం వివాదాన్ని ఆయన రాజకీయ వివాదంగా అభివర్ణించారు
బౌద్ధ విహారాలను కూల్చివేసి బద్రీనాథ్తో పాటు అనేక దేవాలయాలు నిర్మించారని, కేవలం జ్ఞానవాపి మసీదుపైనే కాకుండా ఇతర ప్రధాన దేవాలయాలపై కూడా ఆధునిక సర్వే ఎందుకు జరిపించరంటూ సమాజ్వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య చేసిన తాజా ప్రకటన కొత్త వివ�
భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలలో 80 శాతం మంది 'పస్మాండ, వెనుకబడిన, దోపిడీకి గురవుతున్న' ప్రజలేనని భోపాల్లో జరిగిన బీజేపీ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగంగా చెప్పారు. అలాంటి ముస్లింల జీవితాలను మెరుగుపరచడానికి రిజర్వేషన్లు
ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, వెనుకబాటుతనం, నిరక్షరాస్యత, కుల విద్వేషం, మత ఉన్మాదం/హింస తదితర సమస్యలతో బాధపడుతున్న బహుజనుల పరిస్థితిని బట్టి చూస్తే, బాబాసాహేబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన అవసరం స్పష్టంగా క�
సమాజ్వాదీ పార్టీకి చెందిన నేతగా అతిక్ అహ్మద్ అందరికీ తెలుసునని, ఆ పార్టీ నుంచే ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. గతంలో సమాజ్వాదీ పార్టీని విమర్శించిన రాజుపాల్ భార్య కూడా ఇప్పుడు బీఎస్పీ నుంచి ఎస్పీలోకి వెళ్లారని మాయావతి అన్నా
నిన్న జరిగిందాని గురించి కాంగ్రెస్ పార్టీ ఆవేదన చెందుతోంది. 1975లో జరిగింది గుర్తు చేసుకుంటూనే రాహుల్ గాంధీకి జరిగింది ఎంత వరకు సముచితమో కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. రాజకీయ దురుద్దేశం, ఒకరిపై మరొకరు ద్వేషం మొదలైనవి దేశానికి గతంలో ఎలాంటి ప్ర�
ఒంటరిగానే పోటీ చేసి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన విషయాన్ని మాయావతి మీడియా ద్వారా వెల్లడించారు. తాము నాలుగు సార్లు అధికారం చేపట్టామని, మళ్లీ అధికారాన్ని చేపడతామని అన్నారు. పేద ప్రజల కోసం, వెనుకబడిన వర్గాల కో
ఉత్తర ప్రదేశ్లో జరిగే యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొనాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్కు, బీఎస్పీ అధినేత్రి మాయావతి, రాష్ట్రీయ లోక్దళ్ నేత జయంత్ చౌదురి తదితరులకు కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. అయితే, ఈ యాత్రలో తాము పాల్గొనబోవడం లేదని మాయ�
రాష్ట్రంలో పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికం వంటి అంశాలపై విపక్షాలు కొద్ది రోజులుగా నిరసన చేపట్టడుతున్నాయి. అయితే ఈ నిరసనలను విమర్శపై బీజేపీ నేతలు స్పందిస్తూ విపక్షాలను నిరుద్యోగులంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ చేసిన ఈ వ్యాఖ్యలపై మాయ�